Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

లోక్ సభ సమరం : కడప గడపలో రక్తసంబంధీకుల మధ్య ఆధిపత్య పోరు

param by param
May 12, 2024, 11:48 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాల్లోని రాజకీయం, అభ్యర్థుల గెలుపోటములపై తీవ్రమైన చర్చ జరుగుతుంటుంది. అక్కడ జరిగే పరిణామాలు తెలుసుకోవాలనే కుతుహలం రాజకీయాలు ఇష్టపడే ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. అలాంటి నియోజకవర్గల్లో కడప పార్లమెంటు ఒకటి.

వైఎస్సార్ కడప జిల్లా పరిధిలోకి కడప లోక్ సభ స్థానంలో 1989 నుంచి వెఎస్ కుటుంబానిదే హవా. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వివేకానందరెడ్డి తర్వాత జగన్ మోహన్ రెడ్డి, ప్రస్తుతం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి వరుసకు సోదరుడు అయ్యే వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కానీ ఈ దఫా అక్కడ ఎవరూ ఊహించని ట్వీస్ట్ చోటుచేసుకుంది.

వైసీపీ అధినేత జగన్ కు చెల్లళ్ల నుంచి రాజకీయ గండం పొంచి ఉంది. అవును ఆయన తోబుట్టువు షర్మిల ఈ దఫా హస్తం గుర్తుపై లోక్ సభకు పోటీ చేస్తున్నారు. షర్మిలకు మాజీ మంత్రి వైఎస్ వివేకనందరెడ్డి కుమార్తె సునీత మద్దతు తెలిపారు. వైఎస్ ఇంటి ఆడబిడ్డలైన ఈ ఇద్దరూ వైసీపీ అభ్యర్థి అవినాశ్ రెడ్డి ఓటమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్ రెడ్డికి వైసీపీ టికెట్ ఎలా ఇస్తుందని ప్రశ్నిస్తున్నారు. షర్మిలను కడప నుంచి లోక్ సభకు పంపడమే వివేకానందరెడ్డి చివరి కోరిక అని తమను ఆశీర్వదించాలని గడప గడపకు తిరిగి అక్కా చెల్లెళ్లు ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ అవినాశ్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిల, బీజేపీ, జనసేన మద్దతుతో టీడీపీ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి పోటీలో ఉన్నారు.

కడప లోకసభ నియోజకవర్గం 1952లో ఆవిర్భవించగా తొలి నుంచి జనరల్ కేటగిరిలోనే ఉంది. తొలిసారి ఎన్నికల్లో ఇక్కడ సీపీఐ విజయం సాధించింది. మొత్తం నాలుగు సార్లు సీపీఐ అభ్యర్థులు ఈ నియోజకవర్గంలో గెలిచారు. టీడీపీ 1984లో మాత్రమే విజయం సాధించింది. ఇది మొదటి నుంచి జనరల్‌ కేటగిరిలోనే ఉంది.

1989 నుంచి వైఎస్ కుటుంబమే కడప లోక్ సభలో గెలుస్తోంది. 2014, 2019లో వైసీపీ తరఫున వైఎస్ అవినాశ్ రెడ్డి నెగ్గారు. అంతకు కాంగ్రెస్ నుంచి ఓ మారు, వైసీపీ నుంచి ఓసారి జగన్ లోక్ సభకు ఎన్నికయ్యారు.2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డిపై వైసీపీ అభ్యర్థి వై.ఎస్‌. అవినాష్‌రెడ్డి విజయం సాధించారు.

కడప లోక్‌సభ పరిధిలో కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు (ఎస్సీ) శాసనసభా స్థానాలు ఉన్నాయి. 16,18,887 ఓటర్లు ఉండగా, పురుషులు 7,93,421 మంది, మహిళలు 8,25,242 మంది ట్రాన్స్‌ జెండర్లు 224 మంది ఓటర్లు ఉన్నారు.

Tags: Kadapa Lok Sabha constituency
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.