Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

అనంతపురం  లోక్ సభ లో ‘నారాయణ వెర్సెస్ నారాయణ’

param by param
May 12, 2024, 11:42 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అనంతపురం లోక్‌సభ
నియోజకవర్గంలో  మొత్తం ఏడు శాసనసభ నియోజక వర్గాలు ఉన్నాయి. రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్‌, తాడిపత్రి, శింగనమల(ఎస్సీ), అనంతపురం పట్టణం, కళ్యాణదుర్గం అసెంబ్లీ
స్థానాలు ఈ లోక్ సభ స్థానం పరిధిలోకి  వస్తాయి
తాజా గణాంకాల ప్రకారం..
నియోజకవర్గంలో  17,47,912 మంది ఓటర్ల ఉండగా, 8,65,742 మంది పురుషులు, 8,81,938 మహిళలు.. 232 ట్రాన్స్‌జెండర్‌
ఉన్నారు.

ప్రస్తుతం టీడీపీ నుంచి
అంబికా లక్ష్మీనారాయణ, వైసీపీ నుంచి మాలగుండ్ల
శంకరనారాయణ పోటీలో ఉన్నారు.  వజ్జల
మల్లికార్జున్‌ను కాంగ్రెస్‌ పార్టీ బరిలో దించింది.

ఈ నియోజకవర్గంలో టీడీపీ మూడు సార్లు మాత్రమే విజయం
సాధించింది. 2014లో జేసీ దివాకర్ రెడ్డి, 1999లో కాలువ శ్రీనివాసులు, 1984 లో డి.
నారాయణ స్వామి మాత్రమే టీడీపీ నుంచి గెలిచారు.

ఓ సారి సీపీఐ అభ్యర్థి తరిమెల
నాగిరెడ్డి గెలవగా మిగతా అన్నిసార్లు కాంగ్రెస్ గెలిచింది.అనంత వెంకటరామిరెడ్డి
హస్తం గుర్తుపై నాలుగు దఫాలు నెగ్గారు. 2019
ఎన్నికల్లో  టీడీపీ అభ్యర్థి జేసీ పవన్‌రెడ్డిపై
వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్య విజయం సాధించారు.
నియోజకవర్గంలో  మొత్తం 21 మంది నామినేషన్ వేయగా అందులో 18 మంది స్వతంత్రులు ఉన్నారు. ప్రధానపార్టీల అభ్యర్థులు మినహా మిగతా ఎవరూ చెప్పుకోదగిన స్థాయిలో
ప్రభావం చూపే పరిస్థితి లేదు.

వామపక్షాలకు సానుభూతిపరులు, అభిమానులు,
మద్దతుదారుల ఓట్లు నియోజకవర్గంలో ముప్పై నుంచి 40 వేలు ఉంటాయి. ఈ ఓట్లు కాంగ్రెస్
అభ్యర్థికి పడే అవకాశం ఉంది. అలాగే 40వేల ముస్లిం ఓటర్లు మద్దతు కూడా హస్తం పార్టీకి
ఉంటుందని స్థానికంగా చర్చ జరుగుతోంది. అనంతపురం అర్బన్ లో ముస్లింలకు సంబంధించి 40,000
ఓట్లు ఉన్నాయి.

కరువు పీడిత ప్రాంతాల్లో
ఒకటైన అనంతపురం లోక్ సభ నియోజకవర్గంలో రైతులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. 900 అడుగులు తవ్వితేనే బోరుబావుల్లో
నీరు దొరుకుతోంది. తమ
సమస్యలకు  సరైన పరిష్కారం చూపగల్గే వారికే
ఓటు వేస్తామని చెబుతున్నారు. ప్రకృతి ప్రకోపానికి గురవుతున్న తమను ఆదుకునేలా
రాజకీయ పార్టీలు చేపట్టాలని కోరుతున్నారు.

Tags: Anantapur Parliamentary constituency 2024
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.