Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

ఉదయగిరి సింహాసనం ఎవరికి దక్కేనో….?

param by param
May 12, 2024, 10:53 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఉదయగిరిలో
గెలవడానికి ఎంత శ్రమపడాలో, అధికారం చేపట్టిన తర్వాత తిష్ట వేసిన సమస్యలు పరిష్కారానికి
అదే స్థాయిలో చెమటోడ్చాల్సిన పరిస్థితి. కరువు, నిరుద్యోగ సమస్యలు నియోజకవర్గ అభివృద్ధికి
అవరోధాలుగా మారాయి. 8 మండలాలు ఉన్న ఈ నియోజకవర్గంలో సాగునీటి సమస్య అధికంగా ఉండగా,
ఎక్కువగా మెట్ట వ్యవసాయ భూమి ఉంది.

ఉదయగిరి,
సీతారామపురం, వరికుంటపాడు, వింజమూరు నుంచి 25 శాతం మంది ప్రజలు జీవనోపాధి కోసం
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వలసపోయారు. సోమశిల హైలెవల్ కెనల్ పనులు పూర్తి
అయితేనే వీరికి సాగునీళ్లు వస్తాయి.
 
2024
ఎన్నికల సమరంలో ఉదయగిరి నుంచి వైసీపీ అభ్యర్థిగా  మేకపాటి రాజగోపాల్ రెడ్డి, టీడీపీ నుంచి కాకర్లు
సురేశ్ పోటీలో ఉన్నారు.  ఇద్దరూ తొలిసారి
ప్రత్యక్ష ఎన్నికల్లో అరంగేట్రం చేస్తున్న వారే.

రాజకీయ ఉద్దండులుగా పేరుగాంచిన మాజీ
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇక్కడి నుంచే తొలిసారి  పోటీ చేశారు. 1978లో జనతా పార్టీ నుంచి వెంకయ్య
నాయుడు పోటీ చేశారు. ఆ తర్వాత మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా 1985లో కాంగ్రెస్
పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు.
1952
తర్వాత నుంచి జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో ఏడు సార్లు
జెండా ఎగురవేసింది.

మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి 2004, 2009లో ఈ స్థానాన్ని కైవసం
చేసుకున్నారు. 2019లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం ఆయనను వైసీపీ
సస్పెండ్ చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ ఆయనను
దూరం పెట్టిన వైసీపీ, మేకపాటి రాజగోపాల్ రెడ్డికి టికెట్ కేటాయించింది.

టీడీపీలో
చేరిన చంద్రశేఖర్ రెడ్డి, ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్న కాకర్ల సురేశ్ కు మద్దతు
తెలిపారు. 1999, 2024లో విజయరామిరెడ్డి, బొల్లినేని వెంకటరామయ్య లు  ఈ స్థానం నుంచి 
పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. వీరిద్దరూ టీడీపీ తరఫున పోటీ చేశారు.

మేకపాటి
రాజమోహన్ రెడ్డి తన సోదరుడి విజయం కోసం అనుచరులతో పలుమార్లు సమావేశం అయ్యారు.
రాజగోపాల్ రెడ్డి ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్నప్పటికీ ఆత్మకూరు, ఉదయగిరి
ఎన్నికల్లో కుటుంబ సభ్యుల విజయం కోసం పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. నవరత్నాల
ప్రభావంతో పాటు కుటుంబ సంబంధాలు ఆయనకు కలిసి వచ్చే అంశం.

టీడీపీ
అభ్యర్థి కాకర్ల సురేశ్ కూడా నియోజకవర్గ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు
చేపట్టారు. వైద్య శిబిరాలు నిర్వహించారు. తనను గెలిపిస్తే స్థానిక యువతకు ఉపాధి
కల్పిస్తానని హామీ ఇస్తున్నారు.

Tags: Udayagiri Assembly -2024
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.