Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

గిద్దలూరులో వైసీపీ రికార్డు మెజారిటీ నిలుపుకుంటుందా?

param by param
May 12, 2024, 10:50 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

గిద్దలూరు నియోజకవర్గం 1955లో ఏర్పాటైంది.బెస్తవారిపేట, రాచర్ల, గిద్దలూరు, కొమరోలు, కంభం, అర్థవీడు మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఇక్కడ 232920 మంది ఓటర్లున్నారు. వ్యవసాయం ప్రధానంగా సాగే ఈ నియోజకవర్గంలో 2019లో వైసీపీ అభ్యర్థి రికార్డు మెజారిటీ సాధించారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి అది కలసి వచ్చే అంశం కాగా, వైసీపీ అభ్యర్థిని మార్చడం టీడీపీకి లాభించేలా ఉంది.

గిద్దలూరు నియోజకవర్గంలో 1955లో మొదటిసారి ఎన్నికలు నిర్వహించారు. 1952లో కాంగ్రెస్ అభ్యర్థి పిడతల రంగారెడ్డి, 1962లో స్వతంత్ర అభ్యర్థి ఈదుల బలరామిరెడ్డి, 1967, 1972లో కాంగ్రెస్ నుంచి, 1978లో జనతా పార్టీ నుంచి పిడతల రంగారెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించారు. 1983లో స్వతంత్ర అభ్యర్థి ముడియం పీరారెడ్డి, 1985లో టీడీపీ నుంచి పిడతల రంగారెడ్డి గెలుపు తీరాలు చేరుకున్నారు.

1989లో కాంగ్రెస్ అభ్యర్థి ఏలూరి వెంకటరెడ్డి, 1994లో, 1999లో టీడీపీ నుంచి పిడతల విజయ్ కుమార్ రెడ్డి గెలిచారు. 2004లో కాంగ్రెస్ నుంచి పగడాల రామయ్య, 2009లో ప్రజారాజ్యం నుంచి అన్నా రాంబాబు విజయం సాధించారు. 2014లో వైసీపీ నుంచి ముతుముల అశోక్ రెడ్డి, 2019లో వైసీపీ నుంచి అన్నా రాంబాబు రికార్డు స్థాయిలో 80 వేలకుపైగా మెజారిటీతో గెలిచారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో గిద్దలూరు అసెంబ్లీకి వైసీపీ నుంచి కందుల నాగార్జున రెడ్డి, టీడీపీ నుంచి ముత్తుముళ్ల అశోక్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పగడాల పెద్ద రంగస్వామి బరిలో నిలిచారు.2019లో అత్యధిక మెజారిటీతో గెలిచిన వైసీపీ అభ్యర్థి అన్నా రాంబాబును మార్చడం ఆ పార్టీకి మైనస్ కాగా…టీడీపీకి బలమైన రెడ్డి సామాజికవర్గం
అండగా నిలవడం కలిసివచ్చే అంశం.

Tags: ap assembley electionsapnewstodaygiddaluru assembley elections
ShareTweetSendShare

Related News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత
general

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.