Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

దెందులూరులో చింతమనేని చింత తీరుతుందా?

param by param
May 12, 2024, 10:38 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Denduluru
Assembly Constituency Profile

2014 తెలుగుదేశం
ప్రభుత్వ హయాంలో అత్యంత వివాదాస్పదమైన ఎమ్మెల్యేల్లో చింతమనేని ప్రభాకర్ ఒకరు.
అంతకుముందు 2009లో కూడా గెలిచిన చింతమనేని, తన ప్రవర్తనతో ఎన్నోసార్లు వివాదాల్లో
ఇరుక్కున్నారు. 2019లో ఓటమి చవిచూసిన ఆయన ఇప్పుడు మళ్ళీ తన అదృష్టం పరిశీలించుకుంటున్నారు.

ఏలూరు జిల్లాలోని దెందులూరు
శాసనసభా నియోజకవర్గం 1955లో ఏర్పడింది. ఆ స్థానం పరిధిలో నాలుగు మండలాలున్నాయి.
అవి దెందులూరు, పెదవేగి, పెదపర్రు, ఏలూరు మండలంలో కొంతభాగం.

దెందులూరులో 1955, 1967,
1972, 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 1962లో మాత్రం స్వతంత్ర
అభ్యర్ధి గెలిచారు. 1983, 1985 ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచింది. 1989లోనూ, ఆ
వెంటనే జరిగిన 1991 ఉపయెన్నికలోనూ కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ తర్వాత 1994,
1999 ఎన్నికల్లో తెలుగుదేశం సత్తా చాటింది. 2004లో కాంగ్రెస్ జెండా ఎగిరినా 2009,
2014 ఎన్నికల్లో మళ్ళీ సైకిల్ పుంజుకుంది. ఇక 2019లో వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధి
గెలిచారు.

2009 ఎన్నికల్లో
చింతమనేని ప్రభాకర్ తెలుగుదేశం తరఫున పోటీ చేసారు. కాంగ్రెస్ అభ్యర్ధి కొఠారు
రామచంద్రరావును ఓడించారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో టిడిపి
అభ్యర్ధి చింతమనేని ప్రభాకర్, వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధి కారుమూరి వెంకట నాగేశ్వరరావుపై
విజయం సాధించారు. 2019లో చింతమనేని మూడోసారి పోటీ చేసారు. కానీ ఆయన హ్యాట్రిక్
ప్రయత్నానికి వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధి కొఠారు అబ్బయ్య చౌదరి దెబ్బకొట్టారు.

ఇప్పుడు 2024లో అధికార
వైఎస్ఆర్‌సిపి తమ సిట్టింగ్ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిని రంగంలోకి నిలిపింది.
ఎన్‌డిఎ కూటమి తరఫున తెలుగుదేశం అభ్యర్ధిగా చింతమనేని ప్రభాకర్ నాలుగోసారి పోటీ
చేస్తున్నారు. ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా ఆలపాటి నరసింహమూర్తి
నిలబడ్డారు.

Tags: Denduluru ACTDPYSRCP
ShareTweetSendShare

Related News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత
general

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.