Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

మధ్యప్రదేశ్‌లో బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి

param by param
May 12, 2024, 10:32 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Congress Indore MP
Candidate Joins BJP

కాంగ్రెస్ తమ పార్టీ  నుంచి పోటీకి దిగిన మరో అభ్యర్ధిని కోల్పోయింది.
మధ్యప్రదేశ్‌లో నాలుగో దశ పోలింగ్‌లో ఎన్నిక జరిగే ఇందోర్ నియోజకవర్గం అభ్యర్ధి
అక్షయ్ కాంతి బమ్, పోటీ నుంచి ఉపసంహరించుకుని, బీజేపీలో చేరారు. గతవారం సూరత్‌లో కాంగ్రెస్
అభ్యర్ధి బీజేపీలో చేరాక, అలాంటి రెండో ఘటన ఇది.

మధ్యప్రదేశ్ బీజేపీలోని సీనియర్ నాయకుడు
కైలాష్ విజయవర్గీయ ఈ విషయాన్ని బైటపెట్టారు.
కాంతి బమ్ తమతోపాటు కారులో ఉన్న చిత్రాన్ని ‘ఎక్స్’లో
ట్వీట్ చేస్తూ కైలాష్ విజయవర్గీయ ఆయన బీజేపీలో చేరారన్న సంగతిని ప్రకటించారు.

‘‘ఇందోర్ నుంచి
కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్ధి అక్షయ్ కాంతి బమ్‌ గారికి – ప్రధానమంత్రి నరేంద్రమోదీ,
జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, మధ్యప్రదేశ్ బీజేపీ
అధ్యక్షుడు వీడీ శర్మల నేతృత్వంలో – బీజేపీలోకి స్వాగతం’’ అంటూ కైలాష్ ట్వీట్
చేసారు.

ఇందోర్‌
నియోజకవర్గానికి నాలుగో దశలో అంటే మే 13న పోలింగ్ జరగనుంది. అక్కడ నామినేషన్లు
దాఖలు చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ.

‘‘కాంగ్రెస్
అభ్యర్ధి బమ్‌ సహా మొత్తం ముగ్గురు అభ్యర్ధులు తమ నామినేషన్లను సరైన పద్ధతిలో
ఉపసంహరించుకున్నారు. ఆ ప్రక్రియను వీడియోలో రికార్డు చేసాం’’ అని జిల్లా కలెక్టర్
ఆశిష్ సింగ్ మీడియాకు వెల్లడించారు.

అక్షయ్ బమ్ తన
నామినేషన్ ఉపసంహరణ కోసం కలెక్టర్ కార్యాలయానికి బిజెపి స్థానిక ఎమ్మెల్యే రమేష్
మెండోలాతో కలిసి వెళ్ళారు.

మధ్యప్రదేశ్‌లో అతిపెద్ద
లోక్‌సభా నియోజకవర్గం అయిన ఇందోర్‌లో బీజేపీ తరఫున శంకర్ లల్వానీ పోటీ
చేస్తున్నారు. ఇందోర్‌లో అభ్యర్ధిని ఎంపిక చేయడం కాంగ్రెస్‌కు పెద్ద సమస్యగా
నిలిచింది. ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు సహా పలువురు నాయకులు కాంగ్రెస్‌ను
విడిచిపెట్టి బీజేపీలో చేరారు. అలాంటి తరుణంలో కాంగ్రెస్ నాయకత్వం అక్షయ్ బమ్‌ను
ఎలాగోలా పోటీకి ఒప్పించింది. చివరికి ఆయన కూడా ఇవాళ కమలదళంలో కలిసిపోయారు.

Tags: Akshay Kanti BamBJPCongress MP CandidateIndore
ShareTweetSendShare

Related News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత
general

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.