Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

రెండోదశ ఎన్నికల్లో 64.7శాతం పోలింగ్‌ నమోదు

param by param
May 12, 2024, 10:23 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Around 65pc polling in second phase elections

శుక్రవారం ఏప్రిల్ 26న రెండోదశ ఎన్నికల్లో 88
నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. 12 రాష్ట్రాలు 1 కేంద్రపాలిత ప్రాంతంలోని
నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో 1200 మంది అభ్యర్ధుల జాతకం ఈవీఎంలలో
నిక్షిప్తమైంది.

మొదటి దశలో 102 స్థానాలకు పోలింగ్ ఏప్రిల్ 19న
జరిగింది. ఆ దశలో సుమారు 65.5శాతం పోలింగ్ నమోదయింది.

రెండోదశలో 64.7శాతం పోలింగ్ నమోదయింది. ఈ దశలో కేరళలోని
మొత్తం 20 స్థానాలు, కర్ణాటకలోని మొత్తం 28లో 14 స్థానాలు, రాజస్థాన్‌లో 13
సీట్లు, మహారాష్ట్రలో 8 నియోజకవర్గాలు, ఉత్తరప్రదేశ్‌లో 8 నియోజకవర్గాలు, మధ్యప్రదేశ్‌లో
7 సీట్లు, అస్సాంలో 5, బిహార్‌లో 5, ఛత్తీస్‌గఢ్‌లో 3, పశ్చిమబెంగాల్‌లో 3,
మణిపూర్, త్రిపుర, జమ్మూకశ్మీర్‌లలో చెరొక నియోజకవర్గానికి పోలింగ్ జరిగింది.  

త్రిపురలో అత్యధికంగా 79.6శాతం పోలింగ్ నమోదైంది.
ఉత్తరప్రదేశ్‌లో అత్యల్పంగా 54.8శాతం నమోదైంది. మణిపూర్‌లో 77.3శాతం పోలింగ్
జరిగింది. చాలారాష్ట్రాల్లో పోలింగ్ 2019 కంటె తక్కువగా జరగడం గమనార్హం. మధ్యప్రదేశ్‌లో
ఈ దశలో పోలింగ్ జరిగిన స్థానాల్లో గతంతో పోలిస్తే దాదాపు 9శాతం పోలింగ్ తగ్గింది.

కేరళలో పోలింగ్ గతంతో పోలిస్తే 7.5శాతం తగ్గింది.
ఆ రాష్ట్రంలోని మొత్తం 20 స్థానాలకూ జరిగిన ఎన్నికల్లో 70.3 శాతం పోలింగ్‌
నమోదయింది. 2019 ఎన్నికల్లో అది 77.8శాతం.

బిహార్‌లోని 5 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో
55.7శాతం మాత్రమే పోలింగ్ నమోదయింది. 2019తో పోలిస్తే అది 7శాతం కంటె ఎక్కువ తగ్గింది.

ఛత్తీస్‌గఢ్‌లో మూడు నియోజకవర్గాలకు జరిగిన
ఎన్నికల్లో 73.05శాతం పోలింగ్‌ నమోదయింది. ఈ గణాంకాలు మరికొంచెం పెరిగే
అవకాశముంది.

కర్ణాటక రాజధాని బెంగళూరులో పోలింగ్ దాదాపు
50శాతం మాత్రమే ఉండడం గమనార్హం. కర్ణాటకలో మొత్తం 28 స్థానాలకు గాను 14
నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. వాటన్నింటినీ కలుపుకుంటే 69.23శాతం పోలింగ్
నమోదయింది.

అయితే రాజధాని బెంగళూరులోని మూడు నియోజకవర్గాల్లో
మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. బెంగళూరు సెంట్రల్, బెంగళూరు ఉత్తర, బెంగళూరు
దక్షిణ… ఈ మూడు నియోజకవర్గాల్లోనూ తక్కువ పోలింగ్ నమోదయింది.

బెంగళూరు సెంట్రల్‌లో 52.81శాతం పోలింగ్ నమోదైంది.
బెంగళూరు ఉత్తర నియోజకవర్గంలో 54.42శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. అలాగే బెంగళూరు
దక్షిణంలో 53.15శాతం ఉత్తీర్ణత నమోదైంది.  

తుది గణాంకాల్లో
కొద్దిపాటి మార్పుచేర్పులు ఉండవచ్చు.

Tags: 88 PCsLok Sabha ElectionsSecond PhaseVoter Turnout
ShareTweetSendShare

Related News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత
general

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.