Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

కేరళలో బీజేపీ, సీపీఎం మధ్య అవగాహన: కాంగ్రెస్ ఆరోపణ

param by param
May 12, 2024, 10:20 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Congress alleges BJP-CPM deal in Kerala

ఇండీ కూటమిలోని తమ భాగస్వామి సిపిఐ(ఎం) పైనే
కాంగ్రెస్ పార్టీ నేత కెసి వేణుగోపాల్ తీవ్ర ఆరోపణలు చేసారు. ప్రత్యర్థి బీజేపీతో
సీపీఎం ఒప్పందం కుదుర్చుకుందని ఆయన ఆరోపించారు.

ఎల్‌డిఎఫ్ కన్వీనర్ ఇపి జయరాజన్, బిజెపి నాయకుడు
ప్రకాష్ జవదేకర్ మధ్య చర్చలు జరిగాయంటూ వచ్చిన కథనాల గురించి వేణుగోపాల్
స్పందించారు. ‘‘వారిద్దరూ కలుసుకున్నారు, చాలాసేపు మాట్లాడుకున్నారు. అది
దిగ్భ్రాంతికరమైన పరిణామం. జవదేకర్ వచ్చి తనను కలుసుకున్నారని జయరాజన్ కూడా
ఒప్పుకున్నారు. బిజెపి కేరళ ఇన్‌చార్జ్ అయిన జవదేకర్ అది కేవలం వ్యక్తిగత సమావేశమే
అని చెబుతున్నారు. కానీ అది వ్యక్తిగతం ఎలా అవగలదు? దాన్ని బట్టే బిజెపి-సిపిఎం
మధ్య ఒప్పందం ఉందని స్పష్టంగా తెలిసిపోతోంది’’ అన్నారు వేణుగోపాల్.  

అంతకుముందు, కెపిసిసి అధ్యక్షుడు, కన్నూర్ ఎంపీ
సీటుకు యుడిఎఫ్ అభ్యర్ధి అయిన కె సుధాకరన్, ఎల్‌డిఎఫ్ కన్వీనర్ ఇపి జయరాజన్ మీద
తీవ్ర ఆరోపణలు చేసారు. జయరాజన్ బిజెపిలో చేరిపోడానికి సిద్ధంగా ఉన్నారన్నది ఆ
ఆరోపణల సారాంశం.

‘‘కొంతకాలం క్రిందట గల్ఫ్‌లో చర్చలు జరిగాయి. అది
ఏ రోజు అన్నది కచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. నాకు తెలిసినదేంటంటే గవర్నర్‌గిరీ
గురించి చర్చలు జరిగాయట. రాజీవ్ చంద్రశేఖర్, శోభా సురేంద్రన్, తదితర బీజేపీ నేతలు
కూడా పాల్గొన్నారు. ఎల్‌డిఎఫ్ కార్యదర్శిగా ఎంవి గోవిందన్‌ నియామకంపై జయరాజన్
అసంతృప్తిగా ఉన్నారు. ఆ పదవి తనకు రాకపోవడం ఆయనను బాధించింది’’ అని సుధాకరన్
చెప్పారు.   

ఎన్‌డిఎ నాయకులతో సమావేశం తర్వాత సిపిఎం నాయకత్వం జయరాజన్‌ను
బెదిరించింది, దాంతో ఆయన పార్టీ మారకుండా ఉండిపోయారు అని సుధాకరన్ ఆరోపించారు.

Tags: BJP-CPM DealCongress allegationEP JayarajanKC VenugopalKeralaPrakash Javadekar
ShareTweetSendShare

Related News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత
general

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.