Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

టెక్కలి హోరాహోరీ పోరులో గెలుపెవరిది?

param by param
May 12, 2024, 10:02 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Tekkali Assembly Constituency Profile

శ్రీకాకుళం జిల్లాలో ఆసక్తికరమైన శాసనసభా నియోజకవర్గాల్లో టెక్కలి ఒకటి.
అక్కడ ఈసారి బరిలో నిలబడిన ముగ్గురు ప్రధాన అభ్యర్ధులకూ తమదైన ప్లస్‌లూ మైనస్‌లూ
ఉన్నాయి.

టెక్కలి నియోజకవర్గం 1951లో ఏర్పడింది. ఈ స్థానంలో నందిగం, టెక్కలి,
సంతబొమ్మాళి, కోటబొమ్మాళి అనే నాలుగు మండలాలు ఉన్నాయి.

టెక్కలిలో తొలినాళ్ళలో కాంగ్రెస్, స్వతంత్ర, జనతా పార్టీలు అధికారం
సాధించగలిగాయి. 1983 నుంచీ తెలుగుదేశం హవా మొదలైంది. 1994లో స్వయానా ఎన్‌టిఆర్
ఇక్కడినుంచి పోటీ చేయడం విశేషం. అలా 1999 వరకూ టిడిపి జెండా ఎగిరింది. 2004, 2009
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆధిపత్యం సాధించింది. ఇంక 2014, 2019
ఎన్నికల్లో తెలుగుదేశం పుంజుకుంది. ఈ స్థానాన్ని ఇప్పుడు 2024లో టిడిపి నిలబెట్టుకోగలదా
అన్నది ఆసక్తికరం.

2024 ఎన్నికల్లో వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధిగా దువ్వాడ శ్రీనివాస్ పోటీ
చేస్తున్నారు. అయితే ఆయన మీద ఆయన భార్యే రెబెల్‌గా నామినేషన్ వేసారు. ఇది
దువ్వాడకు ఇబ్బందికరమైన పరిణామం.

ఎన్‌డిఎ కూటమి తరఫున తెలుగుదేశం అభ్యర్ధిగా కింజరాపు అచ్చెన్నాయుడు
పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పరిస్థితి గురించి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి
హోదాలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఆ దశలో చంద్రబాబు అచ్చెన్నాయుడుకు
టికెట్ ఇస్తారా లేదా అన్న అనుమానాలూ తలెత్తాయి. ఎలాగోలా అచ్చెన్నకు టికెట్ దక్కినా,
ఆయన రెండోసారి గెలుస్తారా లేదా అన్నది చూడాలి.

వీరిద్దరూ ఇలా ఉంటే, ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధిగా కిల్లి
కృపారాణి బరిలోకి దిగుతున్నారు. వృత్తిరీత్యా వైద్యురాలైన కిల్లి కృపారాణి వైఎస్ఆర్
పాదయాత్ర సమయంలో కాంగ్రెస్‌లో చేరారు. 2019లో వైఎస్ఆర్‌సిపిలో చేరారు. 2024
ఎన్నికలకు ముందు షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్‌లో చేరారు. ఎక్కువ సార్లు లోక్‌సభకే
పోటీపడిన కృపారాణి, శాసనసభ బరిలో మొదటిసారి నిలవడం విశేషం.

Tags: CongressTDPTekkali ACYSRCP
ShareTweetSendShare

Related News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత
general

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.