Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home క్రైమ్ న్యూస్

కర్ణాటకలో విద్యార్థిని దారుణ హత్య : లవ్ జిహాద్‌గా అనుమానం

param by param
May 12, 2024, 09:59 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

కర్ణాటక కార్పొరేటర్ కుమార్తె హత్య కేసు రాజకీయ రంగు పులుముకుంది. హుబ్లీకి చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తె నేహాను, ఫయాజ్ ఖోండునాయక్ ఏడుసార్లు కత్తితో పొడిచి చంపిన ఘటన కర్ణాటకలో తీవ్ర దుమారం రేపుతోంది. హుబ్లీలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతోన్న నేహాను, గతంలో క్లాస్‌మేట్ ఫయాజ్ ఖోండునాయక్ అనేకమార్లు పొడిచి చంపినట్లు విచారణలో వెల్లడైంది. వారిద్దరూ కొంతకాలం సహజీవనంలో ఉన్నారని, ఆమె అతన్ని దూరం పెట్టడంతో పొడిచి చంపినట్లు పోలీసులు వెల్లడించారు.

నేహా హత్య కేసు అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ రచ్చకు దారితీసింది. ఈ ఘటన వ్యక్తిగత కారణాల వల్ల జరిగిందని కాంగ్రెస్ నాయకులు చెప్పే ప్రయత్నం చేస్తుండగా, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. నేహా హత్య వెనుక లవ్ జిహాద్ కోణం ఉందని ధార్వాడ్ ఎంపీ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని జోషి విమర్శలు చేశారు. మైనారిటీలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని కర్ణాటక సీఎం సిద్దరామయ్య కోరారు. నేహా హత్యలో లవ్ జిహాద్ లేదని హోం మంత్రి జి.పరమేశ్వర చెప్పుకొచ్చారు.

హత్యకు గురైన నేహా తండ్రి, కాంగ్రెస్ నేత నిరంజన్ హిరేమత్ కూడా ఇది లవ్ జిహాద్ అని చెప్పడంతో కాంగ్రెస్ నేతలు ఇరకాటంలో పడ్డారు. తన కూతురుని ట్రాప్ చేశాడని హిరేమత్ పేర్కొన్నారు. నేహా హత్య వ్యక్తిగతం అని చెబుతున్నారు. వారిద్దరూ ఏమైనా బంధువులా అంటూ హిరేమత్ ప్రశ్నించారు. నా కూతురుని ట్రాప్ చేశారు. ఉరితీయాలని చూశారు. బెదిరింపులకు దిగారు. అయినా నా కూతురు ఖాతరు చేయలేదు. నా కూతుకు ఏమైందో దేశం, రాష్ట్రం మొత్తం చూసిందని హిరేమత్ చెప్పారు.

నేహా హత్యపై కేంద్ర మంత్రి మీనాక్షి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో సీ అంటే అవినీతి, నేరం, మత హింసని ఆమె ధ్వజమెత్తారు.పాఠశాలల్లో పిల్లలకు నైతిక పాఠాలు చెప్పేలా చూడటం ప్రభుత్వ కర్తవ్యం, ఈ విషయంలో ప్రజలకు కూడా సరైన అవగాహన ఉండాలని కేంద్ర మంత్రి హితవు పలికారు.తప్పు చేసిన వారిని
ప్రభుత్వం శిక్షిస్తుందని ప్రజలకు నమ్మకం ఉండాలి. అయితే కర్ణాటక ప్రభుత్వం ఈ విషయంలో ఘోరంగా విఫలమైందని కేంద్ర మంత్రి మీనాక్షి విమర్శించారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయనే నెపం వేసి, గవర్నర్ పాలన పెట్టాలని చూస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకుడు అర్. అశోక అన్నారు. అయితే ఇది అసాధ్యమని స్పష్టం చేశారు. నేహా హత్యను ఖండిస్తూ బీజేపీ కార్యకర్తలు హుబ్లీలోని విద్యానగర్ పోలీస్‌స్టేషన్ ముందు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Tags: andhratoday crimenewsupdateskarnataka crimenewskarnataka neha murder caseneha love jihad
ShareTweetSendShare

Related News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
general

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
general

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం
general

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.