Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

మొదటిదశ ఎన్నికల్లో 64శాతం పోలింగ్‌ నమోదు

param by param
May 12, 2024, 09:59 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

64pc polling recorded in first phase of elections

18వ లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ గురువారం
ప్రారంభమైంది. మొదటి దశలో 17 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102
నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఆ దశలో 64శాతం పోలింగ్‌ నమోదయింది. మణిపూర్,
బెంగాల్‌లో చిన్నచిన్న అలజడులు మినహా మొత్తంగా చూసుకుంటే ప్రశాంతంగానే పోలింగ్
ప్రక్రియ పూర్తయింది.

మొదటి విడత లోక్‌సభ ఎన్నికలతోపాటు సిక్కిం,
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల శాసనసభలకు కూడా ఎన్నికలు జరిగాయి. సిక్కింలో 68శాతం,
అరుణాచల్ ప్రదేశ్‌లో 68.3శాతం పోలింగ్ నమోదయింది. 2019లో సిక్కింలో 81.4శాతం,
అరుణాచల్ ప్రదేశ్‌లో 65.1శాతం పోలింగ్ నమోదవడం గమనార్హం.

తమిళనాడులోని మొత్తం 39 లోక్‌సభ స్థానాలకూ
మొదటిదశలోనే ఒకేవిడతలో ఎన్నికలు జరిగాయి. ఆ రాష్ట్రంలో 67.2శాతం పోలింగ్
నమోదయింది. అదే రాష్ట్రంలో 2019లో 72.4శాతం పోలింగ్ నమోదయింది. అంటే ఈ యేడాది సుమారు
6శాతం పోలింగ్ తగ్గింది.

రాజస్థాన్‌లోని మొత్తం 25 స్థానాల్లో మొదటి దశలో
12 స్థానాలకు, అంటే దాదాపు సగం రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. అక్కడ 57.3శాతం
మాత్రమే పోలింగ్ నమోదయింది. 2019లో నమోదైన 64శాతం పోలింగ్ కంటె సుమారు 7శాతం
తగ్గిందన్నమాట.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 8సీట్లకు జరిగిన
ఎన్నికల్లో 59.5శాతం పోలింగ్ నమోదయింది. మధ్యప్రదేశ్‌లో 6 సీట్లకు జరిగిన ఎన్నికల్లో
66.7శాతం ఓటింగ్ జరిగింది. ఇక పశ్చిమబెంగాల్‌లో పోలింగ్ గణనీయంగా జరగడం గమనార్హం.
అక్కడ 3 నియోజకవర్గాలకు జరిగిన ఓటింగ్‌లో 77.6శాతం పోలింగ్ నమోదయింది. బెంగాల్‌లోని
42 ఎంపీ సీట్లలో 2019లో బీజేపీ 18 స్థానాలు గెలుచుకోవడం విశేషం.

బీజేపీ ఆధిక్యం ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో పోలింగ్
ఘనంగా జరిగింది. అస్సాంలో 5 నియోజకవర్గాల్లో 72.3శాతం, మేఘాలయలోని మొత్తం 2
నియోజకవర్గాల్లో 74.5శాతం, మణిపూర్‌లోని మొత్తం 2 నియోజకవర్గాల్లో 69.2శాతం, అరుణాచల్
ప్రదేశ్‌లోని మొత్తం 2 నియోజకవర్గాల్లో 67.7శాతం పోలింగ్ జరిగింది. ఇక అన్ని
రాష్ట్రాల కంటె ఎక్కువగా త్రిపురలోని 1 నియోజకవర్గంలో 80.6శాతం పోలింగ్ నమోదయింది.

పశ్చిమబెంగాల్‌లోని కూచ్‌బెహార్‌లో తృణమూల్,
బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగాయి. పోలింగ్ ఏజెంట్ల మీద దాడి జరిగింది.
ఓటర్లను భయభ్రాంతులను చేసినట్లు తెలిసింది. అయితే పోలీసులు మాత్రం ఎలాంటి హింసా
జరగలేదనే చెబుతున్నారు.

మణిపూర్‌లోని బిష్ణుపూర్‌లో ఒక పోలింగ్ స్టేషన్
దగ్గర తుపాకి కాల్పుల ఘటన చోటు చేసకుంది. ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలో ఒక పోలింగ్
స్టేషన్‌ను ధ్వంసం చేసారు. తమిళనాడులోని సేలం జిల్లాలో వేర్వేరు పోలింగ్ కేంద్రాల
దగ్గర ఇద్దరు వృద్ధులు మరణించారు.

ఈ ఘటనలు మినహా మొదటి దశ
పోలింగ్ దాదాపు ప్రశాంతంగానే జరిగిందని ఎన్నికల కమిషన్ సంతృప్తి వ్యక్తం చేసింది.

Tags: 64pc pollingFirst Phase PollingLok Sabha Elections
ShareTweetSendShare

Related News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత
general

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.