Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

ప్రత్యేక మండలి డిమాండ్ చేస్తూ 6 జిల్లాల్లో ఎన్నికలు బహిష్కరించిన నాగాలాండ్ ఓటర్లు

param by param
May 12, 2024, 09:57 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ పిలుపు మేరకు నాగాలాండ్‌లోని ఆరు జిల్లాల ఓటర్లు ఎన్నికలు బహిష్కరించారు. నాగాలాండ్‌లో ఆరు జిల్లాల ప్రజలు ఎప్పటి నుంచో ప్రత్యేక టెరిటరీని కోరుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఈఎన్‌పీవో ఎన్నికలు బహిష్కరిస్తూ పిలుపునిచ్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇవ్వడంతో వారు అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొన్నారు. తాజాగా ఎంపీ ఎన్నికలను ఆరు జిల్లాల ఓటర్లు బహిష్కరించారు. ఆ జిల్లాల్లో ఒక్క ఓటరు కూడా ఎన్నికల్లో పాల్గొనలేదు.

ప్రత్యేక పాలన కోసం నాగాలాండ్‌లోని ఆరు జిల్లాల ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఈఎన్‌పీవో ఎన్నికలు బహిష్కరించాలని పిలుపునివ్వడంపై ఈశాన్యరాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారి నోటీసులు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడం, ప్రజల స్వేచ్ఛాయుత జీవనానికి ఆటంకం కలిగించడానికి గల కారణాలు తెలపాలంటూ సెక్షన్ 171సీ కింద ఈఎన్‌పీవోకు నోటీసులు జారీ చేశారు. ఎన్నికలను అడ్డుకోవడం, ఎన్నికలను బహిష్కరించడం, ఓటింగ్‌లో పాల్గొనరాదని పిలుపునివ్వడంలాంటి చర్యలు నేరంగా పరిగణిస్తారు.

ఎన్నికల కమిషన్ నోటీసులు ఇవ్వడంపై ఈఎన్‌పీవో స్పందించింది. తూర్పునాగాలాండ్‌లో ప్రస్తుతం ఎమర్జెన్సీలో ఉన్నట్లు ఉందని, ఇక్కడ ఉద్రిక్తత తగ్గించడమే తమ లక్ష్యమని చెప్పింది. ప్రజలు స్వచ్ఛందంగా ఎన్నికలు బహిష్కరించారు. కాబట్టి 171సీ వర్తించదని ఈఎన్‌పీవో సంస్థ స్పష్టం చేసింది.

గత నెలలో తూర్పు నాగాలాండ్ ప్రాంతంలోని 20 మంది ఎమ్మెల్యేల బృందంతో ఈఎన్‌పీవో సంస్థ చర్చలు జరిపింది. ఎన్నికల బహిష్కరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని ఎమ్మెల్యేల బృందం ఈఎన్‌పీవో సంస్థను కోరింది. ఆ తరవాత ఈఎన్‌పీవో ఎన్నికలు బహిష్కరించాలని పిలుపునిచ్చింది. ఈ నిర్ణయం తేలిగ్గా తీసుకుంది కాదని ప్రజల మనోభావాల మేరకు ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

Tags: enpogeneral elections bannagaland voterswe deman frontier nagaland
ShareTweetSendShare

Related News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత
general

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.