Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home అంతర్జాతీయం

మయన్మార్‌లో రోహింగ్యా ఉగ్రవాదుల చెరలో 1600మందికి పైగా హిందువులు

param by param
May 12, 2024, 09:51 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Over 1600 Hindus captivated by Rohingya Terrorists in Myanmar 

రోహింగ్యా ఉగ్రవాదులు
2017లో మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో పాల్పడిన హిందువుల ఊచకోత వంటి ఘటన పునరావృతమయ్యే
సూచనలు కనిపిస్తున్నాయి. అరాకన్ రాష్ట్రంలోని బుతిడాంగ్ ప్రాంతంలో పెద్దసంఖ్యలో హిందువులు,
బౌద్ధులను ఇస్లామిక్ ఉగ్రవాదులు చెరపట్టిన సంగతి వెలుగుచూసింది.

‘‘బుతిడాంగ్‌ ప్రాంతంలో క్షణక్షణానికీ
ఉద్రిక్తత, అస్థిరత పెరిగిపోతున్నాయి. మయన్మార్ సైన్యం ఆదేశాల మేరకు ఇస్లామిక్
ఉగ్రవాద గ్రూపులు పనిచేస్తున్నాయి. స్థానిక ప్రజలను వారి మతం ఆధారంగా చంపేసి, భయభ్రాంతులను
చేయాలని సైన్యం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇస్లామిక్ గ్రూపులు అడుగులు వేస్తున్నాయి. ప్రస్తుతం
వారి చెరలో 1600 మందికి పైగా హిందువులు, 120కి పైగా బౌద్ధులూ ఉన్నారు’’ అని పేరు
చెప్పడానిక ఇష్టపడని ఒక అధికారి వెల్లడించారు. బందీలుగా ఉన్న వారి విడుదల సంగతి
తర్వాత, అసలు వారు ప్రాణాలతో బ్రతికి ఉన్నారో లేదో తెలియడం లేదు.

జాతుల పేరిట, మతం పేరిట ఘర్షణల్లో
స్థానికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతున్నారు. ఏప్రిల్ 11న ఇద్దరు
యువకుల మెడలు నరికి చంపారు. మయన్మార్ సైన్యం నవంబర్ 2023లో అరాకన్ ఆర్మీ రెబెల్ గ్రూపులపై
పోరాటం మొదలుపెట్టాక ఆ ప్రాంతంలో అలజడి తలెత్తినా, సామాన్య ప్రజలను చంపడం ఇదే
మొదటి ఘటన.

‘‘అరాకన్ ఆర్మీతో యుద్ధం
చేయడానికి మయన్మార్ సైనిక పాలకులు అరాకన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ, అరాకన్
రోహింగ్యా ఆర్మీ సభ్యులకు సైనిక శిక్షణ ఇచ్చారు’’ అని తన ఉనికి బైటపెట్టడానికి
ఇష్టపడని ఓ అధికారి వివరించారు.

రోహింగ్యా ఉగ్రవాద
గ్రూపులు తాము చెరపట్టిన హిందువుల, బౌద్ధుల ఇళ్ళను లూటీ చేసి, తగులబెట్టేస్తున్నారు.
ప్రస్తుత సైనిక పాలకులు మతపరమైన విభేదాలు సృష్టిస్తున్నారనీ, వాటి ఉచ్చులో
పడవద్దనీ ఇస్లామిక్ ఉగ్రవాద గ్రూపులకు స్థానిక తిరుగుబాటుదారులు నచ్చజెప్పే
ప్రయత్నం చేస్తున్నారు.

2017లో రోహింగ్యా
ఇస్లామిక్ ఉగ్రవాదులు మయన్మార్‌లోని రాఖైన్ రాష్ట్రంలో వంద మందికి పైగా హిందువులను
ఊచకోత కోసి చంపేసాయి. ఆ సంఘటనపై ఆమ్నెస్టీ ఇంటర్నేషన్ సమగ్ర దర్యాప్తు కూడా
చేపట్టింది.

Tags: BuddhistsCaptiveDeath ThreatHindusMyanmarRohingya Terrorists
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.