Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home ఆధ్యాత్మికం

అక్షరాలా 200 కోట్లు దానం చేసేసారు… ఎందుకో తెలుసా?

param by param
May 12, 2024, 09:48 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Gujarat couple donates Rs 200 croresto
become monks

గుజరాత్‌కు చెందిన ఒక జైన దంపతులు సుమారు రూ.200
కోట్ల సంపదను దానం చేసేసారు. ఎందుకంటే, ముక్తిమార్గం సాధించడానికి. సన్యాసదీక్ష తీసుకునే
సందర్భంలో వారు తమ సంపద మొత్తాన్నీ విరాళాలుగా ఇచ్చేసారు. ఫిబ్రవరిలో వారు తమ
సంపదను దానం చేసేయగా, ఈ నెలాఖరులో సన్యాసదీక్ష తీసుకోనున్నారు.

భవేష్ భండారీ హిమ్మత్‌నగర్‌ ప్రాంతానికి చెందిన
వ్యాపారవేత్త. ఆయన భవన నిర్మాణ రంగంలో ఉండేవారు. భవేష్ దంపతులకు 19ఏళ్ళ కూతురు, 16ఏళ్ళ
కొడుకు ఉన్నారు. వారిద్దరూ 2022లో సన్యాసదీక్ష తీసుకున్నారు. తమ పిల్లలను
అనుసరిస్తూ భవేష్ దంపతులు కూడా ఇప్పుడు సన్యాసదీక్ష స్వీకరిస్తున్నారు. ‘పిల్లల
నుంచి స్ఫూర్తి పొందిన భవేష్ దంపతులు తమ భౌతిక సంపదలను వదులుకుని ఆధ్యాత్మిక
మార్గాన్ని ఎంచుకున్నారు’ అని వారి ధర్మానికి చెందిన వ్యక్తులు చెప్పారు.

భవేష్ దంపతులు ఈ నెల 22న సన్యాసదీక్ష
తీసుకుంటారు. అప్పటినుంచీ వారు అన్ని కుటుంబ బంధాలనూ తెంచేసుకోవాలి. వారు తమతో
ఇకపై ఎలాంటి భౌతిక వస్తువులనూ ఉపయోగించకూడదు. వారు దేశమంతా చెప్పులు లేకుండా
కాలినడకన తిరగాలి. భిక్షాటన చేసుకుని, వచ్చినదాన్ని తిని బతకాలి.

ఈ దీక్ష తీసుకున్న వ్యక్తుల వద్ద ఒక జత తెల్లని
దుస్తులు, భిక్షాపాత్ర, రాజోహరణ్ అని పిలిచే చీపురు మాత్రమే ఉంటాయి. జైన ధర్మంలో
అహింసా నియమాన్ని బాగా పాటిస్తారు. అందులో భాగంగా, వారు కూర్చునే చోట పురుగులు ఏమీ
లేకుండా తుడుచుకోవడం కోసం చీపురును మాత్రం తమతో ఉంచుకుంటారు.

భవేష్ భండారీ జంట తీసుకున్న నిర్ణయం గుజరాత్‌లో
విస్తృత ప్రచారం పొందింది. రాష్ట్రంలోని ధనిక కుటుంబాల్లో వారిది ఒకటి మరి. గతంలో
ఇలా కోట్ల ఆస్తిని వదులుకున్నవారిలో భవర్‌లాల్ జైన్ ఒకరు.

భవేష్ భండారీ జంట ఒక ఊరేగింపు చేపట్టారు. తమ
మొబైల్ ఫోన్లు, ఎయిర్ కండిషనర్లు సహా తమ సంపద అంతటినీ ఆ నాలుగు కిలోమీటర్ల
ఊరేగింపులో పంచిపెట్టేసారు.

Tags: Bhavesh BhandariGujarat coupleJain MonksRs 200 crores Donation
ShareTweetSendShare

Related News

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
general

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

856 సార్లు పాము కాట్లు : వ్యాక్సిన్ తయారీకి ఓ వ్యక్తి త్యాగం
general

856 సార్లు పాము కాట్లు : వ్యాక్సిన్ తయారీకి ఓ వ్యక్తి త్యాగం

దేవాలయంలో తొక్కిసలాట : ఆరుగురు మృతి
general

దేవాలయంలో తొక్కిసలాట : ఆరుగురు మృతి

సనాతన ధర్మాన్ని పునరుద్ధరించిన కాలాతీత తత్వవేత్త
Latest News

సనాతన ధర్మాన్ని పునరుద్ధరించిన కాలాతీత తత్వవేత్త

విశాఖ శారదా పీఠానికి టీటీడీ నోటీసులు
general

విశాఖ శారదా పీఠానికి టీటీడీ నోటీసులు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.