Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

మిలటరీ స్థావరాలనూ, అణ్వస్త్ర సామర్థ్యాన్నీ తొలగిస్తాం: సీపీఎం మ్యానిఫెస్టో

param by param
May 12, 2024, 09:21 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

CPM manifesto calls for removal of military bases, nuclear disarmment, repeal CAA, retrieve Article 370 

రాబోయే లోక్‌సభ ఎన్నికలకు సిపిఐ(ఎం) విడుదల చేసిన
మ్యానిఫెస్టోను పరిశీలిస్తే ఎంతటివారికైనా కళ్ళు చెదిరిపోక మానవు. భారతదేశపు సైనిక
బలగాల అభివృద్ధిని తిరోగమనం బాట పట్టిస్తామని కమ్యూనిస్టులు బహిరంగంగానే ప్రకటించారు.

సీపీఎం మ్యానిఫెస్టోలో ప్రధానాంశాలను గమనిస్తే…
పౌరసత్వ సవరణ చట్టాన్ని, చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టాన్ని, మనీలాండరింగ్
నివారణ చట్టాన్నీ (సిఎఎ, ఉపా, పిఎంఎల్ఎ) తొలగిస్తామని సిపిఎం ప్రకటించింది. ఇంకా,
అణ్వస్త్ర సామర్థ్యాన్ని పూర్తిగా ఉపసంహరిస్తామని, సైనిక స్థావరాలను తొలగిస్తామనీ
స్పష్టం చేసింది.

జమ్మూకశ్మీర్‌కు మళ్ళీ స్వయంప్రతిపత్తి ఇస్తామని,
ఆర్టికల్ 370ని మళ్ళీ ప్రవేశపెడతామనీ సిపిఎం తమ మ్యానిఫెస్టోలో వెల్లడించింది. ఇంక
దేశవ్యాప్తంగా ఎన్నికలు రాజ్యవ్యవస్థే నిర్వహించేలా చేస్తామని, రాజకీయ పార్టీలకు
కార్పొరేట్ సంస్థలు నిధులు సమకూర్చడాన్ని నిషేధిస్తామనీ ప్రకటించింది.

అలాగే, రాష్ట్ర ముఖ్యమంత్రి నామినేట్ చేసిన
ముగ్గురు వ్యక్తులలో నుంచి ఒక వ్యక్తిని గవర్నర్‌గా ఎంచుకొనేలా వ్యవస్థలో మార్పులు
తీసుకొస్తామని సిపిఎం మ్యానిఫెస్టో చెబుతోంది.

మోదీ నేతృత్వంలో దేశంలో లౌకికవాదం ప్రమాదంలో
పడిందని ఆగ్రహించిన సీపీఎం, వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న మతమార్పిడి నిరోధక
చట్టాలను తీసివేస్తామని ప్రకటించింది. అలాగే, బీజేపీ ప్రభుత్వాలు వివిధ ఉన్నత
పదవుల్లో నియమించిన ఆర్ఎస్ఎస్ వ్యక్తులను తొలగించివేస్తామని వెల్లడించింది.
మైనారిటీల హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామనీ, ఆ మేరకు విద్యావ్యవస్థలోనూ
మార్పులు చేస్తామనీ ప్రకటించింది.

విదేశీ వ్యవహారాల విషయంలో… అమెరికాతో
వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పూర్తిగా ఉపసంహరించుకుంటామని సిపిఎం మ్యానిఫెస్టో
పేర్కొంది. అలాగే ఇజ్రాయెల్‌తో అన్నిరకాల భద్రతా, సైనిక సంబంధాలను తెగతెంపులు
చేసుకుంటామని వెల్లడించింది. పాలస్తీనాకు ఏకపక్షంగా మద్దతు ప్రకటించింది.
పాకిస్తాన్‌తో చర్చలు మళ్ళీ మొదలుపెడతామంది. చైనాతో సరిహద్దు సమస్యలు
పరిష్కరించుకోడానికి చర్చలద్వారా ప్రయత్నిస్తామని చెప్పింది. క్వాడ్, ఐ2యు2 వంటి
అంతర్జాతీయ ఒప్పందాల నుంచి వైదొలగుతామని వెల్లడించింది. ఇంక అణ్వాయుధాలను, ఇతర
సామూహిక జనహనన ఆయుధాలనూ పూర్తిగా తీసివేస్తామని సిపిఎం ప్రకటించింది.

Tags: CPM manifestoNuclear DisarmmentRemoval of Military BasesRepeal CAARetrieve Article 370
ShareTweetSendShare

Related News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత
general

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.