Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

కాంగ్రెస్ ఎన్నికల హామీలు :  మహిళలకు ఏడాదికి లక్ష రూపాయలు, అగ్నివీర్ రద్దు… 

param by param
May 12, 2024, 09:18 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో-2024 విడుదల చేసింది. పాంచ్ న్యాయ్-పచ్చీస్ గ్యారంటీస్
పేరుతో తన 48 పేజీల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు ఉంచింది.
హిస్సేదారి న్యాయ్ లో భాగంగా  సామాజిక, ఆర్థిక,
కుల గణన  చేపడతామన్న కాంగ్రెస్ , ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ
రిజర్వేషన్ల పై 50 శాతం సీలింగ్ తొలగిస్తామని హామీ ఇచ్చింది.

అధికారమిస్తే  ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కోసం స్పెషల్ బడ్జెట్ ప్రవేశపెడతామన్న కాంగ్రెస్,  జల్
జంగల్ జమీన్ పై చట్టబద్ధహక్కులు
కల్పిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను షెడ్యూల్డ్
ఏరియాలుగా గుర్తిస్తామని వాగ్దానం చేసింది.

కిసాన్ న్యాయ్ లో భాగంగా  స్వామినాథన్
ఫార్ములా ప్రకారం పంటల గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ
వెల్లడించింది. రుణమాఫీ కమిషన్ ఏర్పాటుతో పాటు  పంట
నష్టపోయిన 30
రోజుల్లో బీమా పరిహారం చెల్లింపునకు  గ్యారెంటీ ప్రకటించింది.
రైతులు లబ్ధి పొందేలా ఎగుమతి దిగుమతి
విధానం తీసుకురావడంతో పాటు  వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ మినహాయింపు ఇస్తామని హస్తం పార్టీ పేర్కొంది.

శ్రామిక్
న్యాయ్ లో భాగంగా రైట్
టు హెల్త్ చట్టం
అమలు చేయడంతో పాటు ఉపాధి హామీ కూలీల
కనీస వేతనం  రోజుకు 400 రూపాయలకు
పెంచుతామని కాంగ్రెస్ అగ్రనేతలు ప్రకటించారు. పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీ పథకం
అమలు  చేయడంతో పాటు అసంఘటిత రంగ
కార్మికులకు జీవిత బీమా, యాక్సిడెంట్ బీమా సౌకర్యం
కల్పిస్తామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాలు నిలుపుదల చేస్తామని కాంగ్రెస్
పార్టీ వెల్లడించింది.

యువ
న్యాయ్ లో భాగంగా 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. యువతకు
ఏడాది అప్రెంటిస్ట్ షిప్ తో పాటు నెలకు రూ.8500 సాయం. పేపర్ లీక్ అరికట్టేందుకు కఠినమైన చట్టం
తీసుకొస్తామని పేర్కొంది.  గిగ్
వర్కర్ల సామాజిక భద్రతకు చర్యలు చేపడతామని మేనిఫెస్టో లో పేర్కొంది. యువతకు
ప్రొత్సాహం కల్పించేందుకు గాను  స్టార్టప్
 కోసం ఐదు వేల కోట్ల నిధి కేటాయిస్తామంది.

నారీ
న్యాయ్‌లో భాగంగా  ప్రతీ పేద కుటుంబంలోని ఒక మహిళకు ఏడాదికి లక్ష రూపాయల ఆర్థిక సాయం
అందజేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ
వాగ్దానం చేసింది.

ఎన్డీయే
ప్రవేశ పెట్టిన అగ్నిపథ్ ను రద్దు చేయడంతో పాటు జమ్ము-కశ్మీర్ కు రాష్ట్ర హోదా
కల్పిస్తామని కాంగ్రెస్ తన విజన్ డాక్యూమెంట్ లో ప్రకటించింది. మార్చి 15 నాటి
వరకు ఉన్న విద్యా రుణాలు రద్దు చేస్తామంది. మైనారిటీలకు వస్త్రధారణ, ఆహారం, భాష,
పర్సనల్ లాను ఎంచుకునే అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ తెలిపింది.
 

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున
ఖర్గే, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, చిదంబరం, ఇతర కాంగ్రెస్‌ నేతలు మేనిఫెస్టోను
విడుదల చేశారు.

Tags: Congress party launched Manifesto for 2024 Lok Sabha election
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.