Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

ఇండీ కూటమికి మరో దెబ్బ: ఎన్నికల్లో పిడిపి ఒంటరి పోటీ 

param by param
May 12, 2024, 09:15 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Another jolt to INDI alliance, PDP to contest alone in JK

ఇప్పటికే పలు రకాల సమస్యలతో సతమతం అవుతున్న ఇండీ
కూటమికి మరో దెబ్బ తగిలింది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూకశ్మీర్ కేంద్రపాలితప్రాంతంలో
తాము ఒంటరిగానే పోటీ చేస్తామని పిడిపి అధినేత మెహబూబా ముఫ్తీ ప్రకటించారు.

జమ్మూకశ్మీర్ లోని మూడు లోక్‌సభ స్థానాల్లోనూ నేషనల్
కాన్ఫరెన్స్ పోటీ చేస్తుంది అని ఆ పార్టీ నేత ఒమర్ అబ్దుల్లా ప్రకటించిన తర్వాత
మెహబూబా ముఫ్తీ ఈ నిర్ణయం తీసుకున్నారు.

‘‘ముంబైలో జరిగిన ఇండీ కూటమి సమావేశంలో నేను
ఫరూఖ్ అబ్దుల్లా నిర్ణయాన్ని గౌరవిస్తానని చెప్పాను. లోక్‌సభ ఎన్నికల విషయంలో వారు
మాతో మాట్లాడి ఉంటే బాగుండేది. కూటమి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఒమర్
అబ్దుల్లా మా పార్టీతో మాట్లాడి ఉంటే బహుశా మేమీ ఎన్నికల్లో పోటీ చేయకుండా
ఉండేవాళ్ళమేమో. కానీ, మా పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీకి అసలు ఉనికే లేదన్నట్టుగా
ఒమర్ అబ్దుల్లా ప్రవర్తించడం చాలా బాధపెట్టింది. మా పార్టీని బీజేపీ దెబ్బతీయడం
నిజమే. కానీ ఒమర్ అబ్దుల్లా ప్రకటన మా కార్యకర్తలను తీవ్ర నిరాశకు గురి చేసింది.
మా పిడిపి గురించి ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు నన్నూ నిరాశపరిచాయి. ఇప్పుడిక మనం
పోటీ చేయాల్సిందే అంటూ మా పార్టీ కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నారు. ఆయన మాటలు మా
పార్టీకి అవమానకరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో మా పార్టీ
అభ్యర్ధులను పోటీలో నిలుపుతాము’’ అని మెహబూబా ముఫ్తీ చెప్పారు.

మెహబూబా ప్రకటనపై ఒమర్ అబ్దుల్లా స్పందించారు.
‘‘మొత్తం 5 స్థానాల్లోనూ పోటీ చేయాలని ఆమె భావిస్తుంటే అది ఆమె ఇష్టం. ఆమె చెప్పిన
ఫార్ములా ప్రకారమే మేము 3 సీట్లకు అభ్యర్ధులను ప్రకటించాం. ఇప్పుడు మెహబూబా తన
అభ్యర్ధులను నిలబెడితే, బహుశా ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎలాంటి పొత్తూ వద్దని
భావిస్తోందేమో. మేం తలుపులు తెరిచి ఉంచాం, కానీ ఆ తలుపులను ఆవిడే మూసేసింది. అది
మా తప్పు కాదు’’ అని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.

జమ్మూకశ్మీర్‌ స్థానిక పార్టీలైన నేషనల్
కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ… రెండూ ఇండీ కూటమిలో ఉన్నాయి. వారి
మధ్య పొరపొచ్చాలతో ఇప్పుడు కూటమికి నష్టం వాటిల్లుతోంది.

జమ్మూకశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతంలో 5 లోక్‌సభ
నియోజకవర్గాలున్నాయి. ఉధంపూర్ నియోజకవర్గానికి ఏప్రిల్ 19న మొదటి దశలోను, జమ్మూ
నియోజకవర్గానికి ఏప్రిల్ 26న రెండో దశలోను, అనంతనాగ్-రాజౌరీ నియోజకవర్గానికి మే 7న
మూడో దశలోనూ, శ్రీనగర్ నియోజకవర్గానికి మే 13న నాలుగో దశలోనూ, బారాముల్లా
నియోజకవర్గానికి మే 20న ఐదో దశలోనూ ఎన్నికలు జరుగుతాయి.

Tags: INDI AllianceJammu Kashmir Union TerritoryLok Sabha ElectionsNational ConferencePDP
ShareTweetSendShare

Related News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత
general

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.