Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home ఆర్థికం

భారత్‌లో నెలకు 43కోట్ల డిజిటల్ లావాదేవీలు

param by param
May 12, 2024, 09:11 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Over 43 Crore digital transactions per month in India

డిజిటల్ మౌలిక వసతుల కల్పనలో భారత్ శరవేగంతో
దూసుకుపోతోంది. ప్రజలు కూడా డిజిటల్ లావాదేవీలకు చాలా సులువుగా అలవాటయ్యారు. ఆ
విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

తమిళనాడులోని పల్లవరంలో జరిగిన వికసిత్ భారత్
చర్చాకార్యక్రమంలో ప్రసంగిస్తూ డిజిటల్ లావాదేవీల్లో భారతీయుల ఉత్సాహాన్ని
కొనియాడారు.

‘‘భారతదేశం డిజిటల్ మౌలిక సదుపాయాల కేంద్రంగా
మారుతోంది. దేశంలో డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం ఎలా ఉందంటే విక్రేత,
కొనుగోలుదారు, చెల్లింపు విధానం మూడూ సమన్వయంలో ఉన్నాయి. నెలకు 43కోట్ల 30లక్షల
డిజిటల్ లావాదేవీలు ఎలాంటి ఛార్జిలూ లేకుండా జరుగుతున్నాయి’’ అని నిర్మల
వెల్లడించారు.

నిర్మల తన ప్రసంగంలో భారతదేశం ఇవాళ మొబైల్ ఫోన్ల
తయారీ కేంద్రంగా నిలిచిందని వెల్లడించారు. దేశీయ వినియోగం కోసమే కాకుండా విదేశాలకు
ఎగుమతి చేయడానికి కూడా భారత్‌లో మొబైల్ ఫోన్లు తయారవుతున్నాయని చెప్పారు. మోదీ
ప్రభుత్వం ప్రయత్నాల వల్లనే ఇది సాధ్యమైందని ఆర్థికమంత్రి చెప్పారు.

‘‘థోరియం, సౌరశక్తి, గ్రీన్‌హైడ్రోజన్ రంగాల్లో
పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్ఐ) పథకాలు
అందుబాటులో ఉన్నాయి. పునర్వినియోగ ఇంధన రంగంలో భారత్ కూడా ఇతర దేశాలతో పాటు
పురోగతి సాధిస్తోంది. ఆ రంగంలో భారత్ అతిత్వరలోనే అగ్రస్థానానికి చేరుకుంటుంది’’
అని వివరించారు.

దేశంలో అంకుర సంస్థల విజయాలను ఆర్థికమంత్రి
కొనియాడారు. ‘‘ఇవాళ అంతరిక్ష రంగంలోకి కూడా అంకుర సంస్థలు వస్తున్నాయి. రోదసీ రంగంలో
ప్రైవేటు పెట్టుబడులకు మా ప్రభుత్వం వీలు కల్పించింది. ఆ రంగంలో కొత్తగా
అడుగుపెట్టేవారికి ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తోంది, అవసరమైన సహాయం చేస్తోంది.
ప్రస్తుత మధ్యంతర బడ్జెట్‌లో ప్రభుత్వం శాస్త్ర సాంకేతిక రంగాలు, వాటిలో పరిశోధనల కోసం
లక్ష కోట్లు కేటాయించింది. దేశంలో కొత్తగా వస్తున్న అంకుర సంస్థలకు అది పెద్ద ప్రోత్సాహం’’
అని నిర్మల చెప్పుకొచ్చారు.

వికసిత భారత్‌ సాధించే
క్రమంలో మెరుగైన మౌలిక సదుపాయాలు, ఆధునిక వసతులు కలిగిన పాఠశాలలు, ఆస్పత్రులు
ముఖ్యమైన పరామితులు అని మంత్రి వెల్లడించారు. మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం
ద్వారా వికసిత భారత్ లక్ష్యాలను సాధించాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని నిర్మలా
సీతారామన్ వివరించారు.

Tags: BharatDigital IndiaDigital TransactionsNirmala Sitaraman
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

పాక్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపై భారత్ నిషేధం
Latest News

పాక్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపై భారత్ నిషేధం

భారత సాగర వాణిజ్య గతిని సమూలంగా మార్చేసే ‘విళింజం పోర్ట్’
Latest News

భారత సాగర వాణిజ్య గతిని సమూలంగా మార్చేసే ‘విళింజం పోర్ట్’

విళింజం ఓడరేవును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
Latest News

విళింజం ఓడరేవును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

జీఎస్టీ వసూళ్లు : ఆల్‌టైం రికార్డు
general

జీఎస్టీ వసూళ్లు : ఆల్‌టైం రికార్డు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.