Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

కేరళ మార్కు సెక్యులరిజం: గణపతి హోమంపై నిషేధం, ప్రభుత్వ పాఠశాలలో ఇఫ్తార్ విందు

param by param
May 12, 2024, 08:58 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Leftists Secularism: Ban on Ganapati Havan, Iftar in Govt
School

కేరళలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఇఫ్తార్ విందు
నిర్వహించడం వివాదాస్పదమైంది. కోళికోడ్ జిల్లా నెడుమన్నూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో
ఆ కార్యక్రమం జరిగింది. కొన్నివారాల క్రితం అక్కడ గణపతి హోమం జరపకుండా అడ్డుకున్నారు.
కానీ ఈ నెల 20న ఇఫ్తార్ విందు మాత్రం ఘనంగా నిర్వహించారు. దానిపై హిందూవర్గాలు
మండిపడుతున్నాయి.
 

నడువన్నూర్ గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో మార్చి
20వ తేదీన ఇఫ్తార్ విందు నిర్వహించారు. దాదాపు అందరు పాఠశాల పిల్లలూ ఆ కార్యక్రమంలో
పాల్గొన్నారు. ఆ సంఘటనపై స్థానిక హిందూసంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
దానికి కారణం ఉంది. ఫిబ్రవరి 13న అక్కడ ఓ కొత్త భవనం ప్రారంభోత్సవంలో గణపతి హోమం
నిర్వహించే ప్రయత్నాన్ని సీపీఎం కార్యకర్తలు, దాని అనుబంధ విద్యార్ధి సంస్థ
డివైఎఫ్ఐ కార్యకర్తలూ అడ్డుకున్నారు. పాఠశాలలో మతపరమైన కార్యక్రమం ఎలా చేస్తారంటూ
రచ్చ రచ్చ చేసారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తల ప్రభావంతో బడి నిర్వహిస్తున్న
కుటుంబం అక్కడ మతపరమైన కార్యక్రమాలు చేపట్టిందంటూ అల్లరి చేసారు.  చివరికి పోలీసులు వచ్చి జోక్యం చేసుకుని గణపతి
హోమాన్ని ఆపివేయించారు.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే… అరుణ అనే మహిళ ఆ
పాఠశాల మేనేజర్. ఆమె తండ్రి స్థానిక కమ్యూనిస్టు నాయకుడు. అయినా తల్లీకూతుళ్ళు
మాత్రం హిందూ విశ్వాసాలు కలిగిన మహిళలు. ఇటీవల ఆ పాఠశాలలో ఒక కొత్త బ్లాక్
నిర్మించారు. ఆ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా గణపతి హోమం నిర్వహించాలని వారు
భావించారు. ఆ విషయం తెలిసిన సీపీఎం, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు అక్కడకు వెళ్ళి
గొడవ పెట్టారు. పాఠశాలలో ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యాపింపజేస్తున్నారనీ,
లౌకికవాదాన్ని అణగదొక్కేస్తున్నారనీ రచ్చ చేసారు.

స్కూల్ మేనేజర్ అరుణ ఆ ఆరోపణలను ఖండించారు. ఆ
రోజు తలపెట్టిన పూజ పూర్తిగా కుటుంబ వ్యవహారం తప్ప బాహ్య ప్రభావాలు ఏమీ లేవని
స్పష్టం చేసారు. ‘‘కొత్త భవనం నిర్మించిన సందర్భంగా పూజ చేస్తే మంచిదని మా అమ్మ
అనుకున్నారు. అందుకే పూజ నిర్వహించాం. నా తండ్రి కురుము వీట్టిల్ నాను ఇక్కడ
స్థానికంగా పేరున్న కమ్యూనిస్టు పార్టీ నాయకుడు. నేను పుట్టింది కమ్యూనిస్టు కుటుంబంలోనే.
అందువల్ల పార్టీ కార్యకర్తలు మమ్మల్ని లక్ష్యం చేసుకోవడం దురదృష్టకరం. మా నమ్మకాల
మేరకు గణపతి హోమం చేయించుకోవాలనుకున్నాం. అక్కడ నేను, నా కుటుంబ సభ్యులు మాత్రమే
ఉన్నాం’’ అని అరుణ స్పష్టం చేసారు.

‘‘పాఠశాల భవనానికి ఏదో దోషం ఉందని ఆ కుటుంబం
భావించింది, అందుకే పూజ చేయించాలని వారు భావించారు. అంతేతప్ప అందులో ఆర్‌ఎస్ఎస్
లేదా బీజేపీ కార్యకర్తల ప్రమేయం ఏమీ లేదు. ఏదేమైనా, సీపీఎం, డీవైఎఫ్ఐ కార్యకర్తలు
హోమం జరగకుండా అడ్డుకున్నారు’’ అని స్థానిక సబ్-ఇనస్పెక్టర్ చెప్పారు.

సీపీఎం మాత్రం ఆ కుటుంబానికి బీజేపీతో
సంబంధాలున్నాయి అని వాదిస్తోంది. అరుణ కుమారుడే స్థానిక బీజేపీ కార్యకర్తలతో కలిసి
పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడనీ వారు ఆరోపించారు.

ఆ సంఘటనపై కున్నుమ్మాళ్ అసిస్టెంట్ ఎడ్యుకేషనల్
ఆఫీసర్ కె అబ్దుల్ ఖాదర్, స్థానిక డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్‌ సి మనోజ్‌కుమార్‌కు
నివేదిక అందజేసాడు. ఆయన దాన్ని విద్యాశాఖ మంత్రికి, శాఖ డైరెక్టర్‌కూ పంపించాడు.
అందులో అబ్దుల్ ఖాదర్, ఆరోజు జరిగిన ఘటనను వివాదాస్పదంగానూ, పాఠశాల యాజమాన్యం
వైఫల్యంగానూ  చిత్రీకరించాడు. పాఠశాల
ప్రధానోపాధ్యాయినికి తెలియకుండానే మతపరమైన కార్యక్రమాలు నిర్వహించారని ఆరోపించాడు.
అరుణ ఫిబ్రవరి 15న వివరణ ఇవ్వాలి, డీడీఈ కార్యాలయంలో ప్రత్యక్షంగా కానీ లేదా
ఇమెయిల్ ద్వారా కానీ వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించాడు.

అలాంటిది ఇప్పుడు, అంటే మార్చి 20న అదే పాఠశాలలో
ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసారు. అప్పుడు మాత్రం ఎవరికీ అది మతపరమైన కార్యక్రమంగా
అనిపించలేదు. రంజాన్ సందర్భంగా ముస్లిములు మాత్రమే అన్నిరకాల ఆహార పదార్ధాలతోనూ ఇఫ్తార్
విందు చేసినా అది లౌకికవాదానికి భంగకరం అని వారెవ్వరికీ అనిపించలేదు. ఆ ద్వంద్వ
వైఖరిని హిందూ సంస్థలు చిత్రీకరించాయి. ఆ ఫొటోలను ప్రచారంలోకి తెచ్చాయి.

కమ్యూనిస్టుల లెక్కలో గణపతి హోమం మతపరమైన
కార్యక్రమం, ఇఫ్తార్ విందు మాత్రం లౌకికవాదం అంటూ హిందూ సంస్థలు మండిపడుతున్నాయి.

Tags: Ganapati Havan BanIftar PartyKeralaKozhikodeLeftist SecularismNedumannur Government School
ShareTweetSendShare

Related News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత
general

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.