Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

ఢిల్లీ మద్యం కేసులో మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

param by param
May 12, 2024, 08:28 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Judicial Custody of Manish Sisodia Extended in Delhi
Liquor Case

ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీష్ సిసోడియా
జ్యూడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌజ్ ఎవెన్యూ కోర్ట్ ఏప్రిల్ 6 వరకూ పొడిగించింది.
ఢిల్లీ మద్యం విధానం కేసులో తదుపరి విచారణ ఆరోజు జరగనుంది. ఆ కేసులో ఇవాళ జరిగిన
విచారణకు ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా హాజరయ్యారు.

మనీష్ సిసోడియా ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు
చేయాలంటూ పెట్టుకున్న అభ్యర్ధనను సీబీఐ సోమవారం నాడు వ్యతిరేకించింది. ఈ కేసుకు
సంబంధించి కొంతమంది ఉన్నత స్థాయి వ్యక్తులు అరెస్ట్ అయే అవకాశం ఉందని
న్యాయస్థానానికి వెల్లడించింది. ఆ కేసులో విచారణ జరుగుతోందని, ఇలాంటి సమయంలో నిందితుడికి
బెయిల్ మంజూరు చేస్తే అది విచారణను దెబ్బతీస్తుందనీ సీబీఐ కోర్టుకు విన్నవించింది.

సిసోడియాకు బెయిల్ విషయమై ఆయన తరఫున సీనియర్
న్యాయవాది మాథుర్ వాదించారు. ‘ఆ కేసులో ఖజానాకు ఒక్కరూపాయి నష్టం కలగలేదు, పైగా
లాభం మాత్రం కలిగింది. ఏ వ్యక్తికి గానీ, ఏ వినియోగదారుడికి గానీ నష్టం కలగలేదు. అలాంటి
కేసులో బెయిల్ ఇవ్వకపోవడం ఏంటి?’ అని వాదించారు.

మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేయకూడదంటూ
అడిషనల్ పబ్లిక్ ప్రోసిక్యూటర్ పంకజ్ గుప్తా వాదించారు. ‘మా వైపు నుంచి ఎలాంటి
జాప్యమూ లేదు. వాదనలు ముగిసిన తర్వాతే ట్రయల్ మొదలవుతుంది. కానీ వాదనలను సాగదీస్తూ
ట్రయల్‌ను ఆలస్యం చేస్తున్నది నిందితుడే’ అని వివరించారు. ఆ కేసులో దర్యాప్తు ఇంకా
కొనసాగుతోందనీ, కొంతమంది ఉన్నతస్థాయి వ్యక్తులను అరెస్ట్ చేసే అవకాశముందనీ
చెప్పారు. ఆ దశలో నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తే అతను సాక్షులను ప్రభావితం చేసే
అవకాశముందనీ, దానివల్ల విచారణ దెబ్బతింటుందనీ పంకజ్ గుప్తా వాదించారు.

ఆ నేపథ్యంలో, ఇవాళ న్యాయస్థానం మనీష్ సిసోడియా జ్యుడీషియల్
కస్టడీని ఏప్రిల్ 6 వరకూ పొడిగించింది.

ఇదే కేసుకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసిన ఈడీ, కవిత ఆప్ నాయకులు అరవింద్ కేజ్రీవాల్, మనీష్
సిసోడియాతో కలిసి కుట్ర పన్నారని ఆరోపించింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్
కేజ్రీవాల్ పేరును ఈ కేసులో కుట్రదారుడిగా వెల్లడించడం ఇదే మొదటిసారి.

Tags: Delhi Liquor CaseJudicial CustodyManish Sisodia
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.