Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

ఢిల్లీ మద్యం కేసులో సమన్లపై రిట్‌ను ఉపసంహరించుకున్న కవిత

param by param
May 12, 2024, 08:25 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Kavitha
withdraws Writ Petition in Delhi Liquor Case

ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో
నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు
కుమార్తె కల్వకుంట్ల కవిత, తనకు ఈడీ సమన్ల జారీపై సుప్రీంకోర్టులో వేసిన రిట్
పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.

ఢిల్లీ మద్యం విధానం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్
డైరెక్టరేట్ కవితను ఈ నెల 15న అరెస్టు చేసింది. దాంతో, సమన్ల జారీపై రిట్ పిటిషన్
మీద విచారణ అవసరం లేనందున ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు కవిత తరఫు
న్యాయవాది విక్రమ్ చౌధరి న్యాయస్థానానికి వెల్లడించారు. చట్టప్రకారం ఉపశమనం
పొందేందుకు తదుపరి చర్యలకు వెడతామని ఆయన కోర్టుకు తెలియజేసారు. దానికి జస్టిస్
బేలా త్రివేదీ, జస్టిస్ పంకజ్ మిట్టల్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అనుమతించింది.

ఈ కేసులో ఈడీ తనకు సమన్లు జారీ
చేయడాన్ని సవాల్ చేస్తూ కవిత గతేడాది మార్చిలో రిట్ పిటిషన్ దాఖలు చేసారు. అయితే కవిత
అరెస్ట్ నేపథ్యంలో ఆ రిట్ పిటిషన్‌పై విచారణ ఇక అవసరం లేదని కవిత తరఫు న్యాయవాది
వివరించారు. మరోవైపు, కవిత అరెస్ట్ తర్వాత ఈడీ చేసిన ప్రకటనపై ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడింది.
కవిత తమ పార్టీ నేతలకు రూ.100 కోట్లు ముడుపులు చెల్లించారంటూ ఈడీ చేసిన ఆరోపణను
ఖండించింది.

లోక్‌సభ ఎన్నికలకు ముందు తమ పార్టీ నేత
అరవింద్ కేజ్రీవాల్ ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకే ఈడీ నిరాధార ఆరోపణలు చేస్తోందని
ఆప్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రాజకీయ పక్షంలా
పని చేస్తోందని దుయ్యబట్టింది.

‘ఈ కేసులో 500కు పైగా సోదాలు చేసినా,
వేలమంది సాక్షులను విచారించినా, ఈడీ ఒక్క రూపాయి డబ్బు కానీ, ఒక్క సాక్ష్యాన్ని
కానీ రికవరీ చేయలేకపోయింది, అయినా ఇలాంటి నిరాధార ప్రకటనలు చేస్తూనే ఉంది. కీలకమైన
లోక్‌సభ ఎన్నికల ముందు కేజ్రీవాల్, సిసోడియాల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఈడీ
రాజకీయ ప్రకటనలు చేస్తోంది’ అని ఆమ్ ఆద్మీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Tags: Aam Aadmi PartyDelhi Liquor CaseEnforcement DirectorateK KavithaWrit Petition
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.