Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

జమిలి ఎన్నికలపై రాష్ట్రపతికి నివేదిక అందజేత

param by param
May 12, 2024, 08:13 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఒకే
దేశం- ఒకే ఎన్నిక సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి భారత ప్రభుత్వం నియమించిన అత్యున్నత
స్థాయి కమిటీ తన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేసింది.
మాజీ
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిద్ నేతృత్వంలోని ఈ కమిటీ జమిలి ఎన్నికల నిర్వహణకు
ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.

ఏకకాలంలో దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్‌సభ,
శాసనసభ స్థానాలకు నిర్వహించేందుకు కమిటీ సమ్మతి తెలిపింది.
ఈ
రోజు ఉదయం రాష్ట్రపతి భవన్ కు వెళ్ళిన కోవిద్ కమిటీ సభ్యులు, జమిలి ఎన్నికల
నిర్వహణపై అధ్యయన నివేదికను దేశ ప్రథమ పౌరురాలికి అందజేశారు.
లోక్‌సభ,
అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించిన వందరోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని
కోవింద్ కమిటీ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.

ఏకకాలంలో ఎన్నికల నిర్వహణతో
ప్రభుత్వం, ఎన్నికల ప్రక్రియ పారదర్శకత పెరుగుతోందని కమిటీ అభిప్రాయపడింది. జమిలి
ఎన్నికల విధానంతో భారత్ ఆకాంక్షలు వాస్తవ రూపం దాలుస్తాయని పేర్కొంది.
రాష్ట్ర
ఎన్నికల సంఘంతో జాతీయ ఎన్నికల సంఘం చర్చలు జరిపి మూడు స్థాయిల్లో ఎన్నికల కోసం
ఉమ్మడి ఓటర్లు జాబితా జారీ చేయాలని సూచించింది.

జమిలి
ఎన్నికల నిర్వహణపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన
2023లో సెప్టెంబర్ లో కమిటీ వేసింది. ఈ కమిటీ దాదాపు 190 రోజుల పాటు
న్యాయనిపుణులు, రాజకీయ పార్టీల అధినేతలు, ఎన్నికల సంఘం అధికారులతో చర్చలు జరిపి
అభిప్రాయాలు సేకరించింది. మొత్తం 47 రాజకీయ పార్టీలు అభిప్రాయాలు వెల్లడించగా 32
పార్టీలు జమిలికి మద్దతు తెలిపాయి.

కమిటీ ప్రజాభిప్రాయం కోరగా, 21,558 స్పందనలు
వచ్చాయి. వాటిలో 80 శాతం మంది జమిలి విధానాన్ని సమర్థించారు. అందరి అభిప్రాయాలు, సూచనలు,
సలహాలు, న్యాయపరమైన సలహాలను క్రోడీకరించిన కోవింద్ కమిటీ సమగ్ర నివేదికను
రాష్ట్రపతికి అందజేసింది.
ఒకే
దేశం-ఒకే ఎన్నిక అంశంపై లా కమిషన్ కూడా నివేదికను త్వరలో అందజేసే అవకాశముంది.
జమిలి ఎన్నికల కోసం రాజ్యాంగంలో ప్రత్యేకంగా అధ్యాయాన్ని సూచించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Tags: One Eection ReportOne-nation
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.