Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

ఎన్నికల బాండ్ల వివరాలు వెంటనే వెల్లడించండి : సుప్రీంకోర్టు

param by param
May 12, 2024, 08:03 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

రాజకీయ పార్టీలకు ఎన్నికల బాండ్ల రూపంలో వచ్చిన విరాళాల వివరాలు సమర్పించడానికి సమయం కావాలంటూ ఎస్‌బీఐ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మార్చి 12లోగా వివరాలు అందించాలని అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది.వచ్చే శుక్రవారం సాయంత్రం నాటికి వివరాలు వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచడానికి ఈసీ వివరాలు కోరుతోందని సుప్రీంకోర్టు వెల్లడించింది. అదనపు సమయం కావాలంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అభ్యర్థనను తోసిపుచ్చింది. మార్చి 12 సాయంత్రానికి వివరాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. జూన్ 30 వరకు గడువు కావాలంటూ ఎస్‌బీఐ చేసిన అభ్యర్థనను కోర్టు కొట్టివేసింది.

రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించే వెసులుబాటు ఎన్నికల బాండ్ల ద్వారా కల్పించారు. ఈ పథకాన్ని సుప్రీంకోర్టు గత నెల 15న రద్దు చేసింది. విరాళాలు ఇచ్చిన వారి వివరాలు కేంద్ర ఎన్నికల సంఘానికి అందించాలంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. దాతల వివరాలు, తీసుకున్న వారి వివరాలు వేరు వేరుగా ఉన్నాయని, వాటిని మ్యాచ్ చేసి వివరాలు పొందుపరిచేందుకు సమయం కావాలంటూ ఎస్‌బీఐ కోరింది. ఇందుకు కోర్టు నిరాకరించింది.

అదనపు సమయం కోరడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధర్వంలోని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఇది చాలా తీవ్రమైన అంశం. గత నెల ఆదేశాలిచ్చాం. సమయం కావాలని మరలా వచ్చారంటూ…ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఎన్ని బాండ్లు జారీ చేశారో చెప్పాలని కోర్టు కోరింది. మార్చి 12 సాయంత్రంలోగా వివరాలు ఈసీకి అందించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Tags: andhratoday supremecourtnewscec notificationelections commissionElectoral Bondssupreme court news
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.