Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home వాతావరణం, పర్యావరణం

కూనో నేషనల్ పార్క్‌లో పుట్టిన ఐదు చిరుతపులి కూనలు

param by param
May 12, 2024, 08:03 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Cheetah gave birth to five cubs at Kuno National Par

దక్షిణాఫ్రికా నుంచి భారత్ తీసుకొచ్చిన చిరుతపులి
‘గామిని’ ఐదు చిరుతపులిపిల్లలకు జన్మనిచ్చింది. మధ్యప్రదేశ్‌ శివపూర్‌లో ఉన్న కూనో
నేషనల్ పార్క్‌లో ఈ పులికూనలు జన్మించాయి. దీంతో భారతదేశంలో పుట్టిన చిరుతపులిపిల్లల
సంఖ్య 13కు పెరిగిందని కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ వెల్లడించారు.

పులికూనల పుట్టుక గురించి భూపేందర్ యాదవ్ ఆదివారం
నాడు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేసారు. ‘దక్షిణాఫ్రికాలోని స్వాలూ కలహరి
రిజర్వ్ నుంచి తీసుకొచ్చిన సుమారు ఐదేళ్ళ వయసున్న ఆడ చిరుతపులి గామిని ఐదు కూనలకు
జన్మనిచ్చింది. దీంతో భారతదేశంలో పుట్టిన పులిపిల్లల సంఖ్య 13కు చేరుకుంది’ అని
ఆయన తెలియజేసారు.

చిరుతపులులు ఒత్తిడిలేని వాతావరణంలో సుఖంగా
ఉండేందుకు శ్రమిస్తున్న కూనో నేషనల్ పార్క్ అధికారులు, ఉద్యోగులను ఆయన కొనియాడారు.
‘అందరికీ అభినందనలు. ప్రత్యేకించి అటవీ అధికారులు, జంతువైద్యులు, ఇంకా చిరుతపులులకు
ఒత్తిడి లేని వాతావరణం ఉండేలా చూస్తున్న క్షేత్రస్థాయి ఉద్యోగులకు అందరినీ  అభినందిస్తున్నాను. వారి కృషి వల్లనే పులిపిల్లల
పుట్టుక సాధ్యమైంది. దీంతో మొత్తం చిరుతపులుల సంఖ్య 26కు చేరింది’ అని భూపేందర్
యాదవ్ ప్రకటించారు.

ఈ యేడాది జనవరిలో నమీబియా
నుంచి తీసుకొచ్చిన ‘జ్వాల’ అనే చిరుతపులి కూనో నేషనల్ పార్క్‌లో నాలుగు కూనలకు
జన్మనిచ్చింది. భారతదేశంలో చిరుతపులులు 1952లోనే అంతరించిపోయాయి. 2022లో మోదీ
ప్రభుత్వం దేశంలో చిరుతపులుల సంఖ్యను పెంచడాన్ని ప్రతిష్ఠాత్మక లక్ష్యంగా
తీసుకుంది. ‘ప్రాజెక్ట్ చీతా’లో భాగంగా 2022లో నమీబియా నుంచి ఎనిమిది, 2023లో దక్షిణాఫ్రికా
నుంచి పన్నెండు చిరుతపులులను కూనో నేషనల్ పార్క్‌కు తీసుకొచ్చారు.  అయితే 2023 మార్చి నుంచి ఏడు పెద్ద చిరుతపులులు,
మూడు పులికూనలూ చనిపోయాయి.

Tags: CheetahFive CubsKuno National Park
ShareTweetSendShare

Related News

రెండు తెలుగు రాష్ట్రాలకు వాన గండం
general

రెండు తెలుగు రాష్ట్రాలకు వాన గండం

విజయవాడలో వర్ష బీభత్సం
general

విజయవాడలో వర్ష బీభత్సం

ఉత్తరాంధ్రకు భారీ వర్షాలు
general

ఉత్తరాంధ్రకు భారీ వర్షాలు

ఢిల్లీని ముంచెత్తిన వాన : వందలాది విమానాలు ఆలస్యం
general

ఢిల్లీని ముంచెత్తిన వాన : వందలాది విమానాలు ఆలస్యం

అఫ్గానిస్థాన్‌లో భూకంపం : ఢిల్లీలో ప్రకంపనలు
general

అఫ్గానిస్థాన్‌లో భూకంపం : ఢిల్లీలో ప్రకంపనలు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.