Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

అక్రమ మసీదును తొలగించండి: సుప్రీంకోర్టు ఆదేశం

param by param
May 12, 2024, 07:30 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Supreme Court orders to remove illegal mosque in Chennai

తమిళనాడు రాజధాని చెన్నైలో ప్రభుత్వ స్థలంలో చట్టవిరుద్ధంగా
నిర్మించిన మసీదును తొలగించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. అక్రమంగా నిర్మించే
స్థలాలు ఏనాడూ మతాన్ని ప్రబోధించడానికి సరైన వేదికలు కాబోవని వ్యాఖ్యానించింది.

రహదారుల మీద, లేదా మరే ఇతర బహిరంగ ప్రదేశాల్లో
అనధికారికంగా గుడి, చర్చ్, మసీదు లేదా గురుద్వారా వంటి మతపరమైన నిర్మాణాలు
చేపట్టకుండా చూడాలని రాష్ట్రప్రభుత్వాలకు, అలాంటి అనధికారిక నిర్మాణాలను చట్టబద్ధం
చేయరాదని అన్ని రాష్ట్రాల హైకోర్టులకూ సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది.
తాజా కేసులో జస్టిస్ సూర్యకాంత్, కెవి విశ్వనాథన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆ
తీర్పును మరొక్కసారి గుర్తుచేసింది.

చెన్నైలో ప్రభుత్వ స్థలంలో నిర్మించిన మసీదును
తొలగించాలంటూ మద్రాస్ హైకోర్ట్ 2023 నవంబర్ 22న తీర్పునిచ్చింది. దానికి
వ్యతిరేకంగా ‘హిదా ముస్లిం వెల్ఫేర్ మజీద్-ఎ-హిదయా అండ్ మదరసా’ అనే ముస్లిం సంస్థ
సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకుంది. ఆ అప్పీలుపై ఇప్పుడు మంగళవారం నాడు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

ముస్లిం సంస్థ పక్షాన సీనియర్ న్యాయవాది ఎస్
నాగముత్తు వాదించారు. ముస్లిం ట్రస్టు ఆ భూమిని కొనుగోలు చేసిందని, మసీదు వల్ల
అక్కడి ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ లేదనీ చెప్పారు. అంతేకాదు, ఆ భూమి చాలాకాలంగా
ఖాళీగా పడుందని, అక్కడ మసీదు కట్టుకుంటే తప్పేంటనీ ప్రశ్నించారు.

అయితే ఆ భూమి చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్
అథారిటీకి చెందిన భూమి అని, అక్కడ ముస్లిములు ఎలాంటి అనుమతీ లేకుండానే నిర్మాణాలు
చేపట్టారనీ కోర్టు గమనించింది. ‘‘ఆ భూమి ప్రభుత్వానికి చెందినది. మీకు దానిమీద ఏ
హక్కూ లేదు’’ అని స్పష్టం చేసింది.   

‘‘ఈ కేసులో పిటిషనర్ ఆ స్థలానికి యజమాని కాదు.
చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ –

సీఎండీయేకు మాత్రమే ఆ అధికారం ఉంది. పిటిషనరే
అనధికారికంగా ఆ స్థలాన్ని ఆక్రమించి ఉన్నారు. అక్కడ మసీదు కట్టడానికి అనుమతి కోసం
పిటిషనర్ ఎప్పుడూ దరఖాస్తు చేసుకోలేదు. ఆ మసీదును పూర్తిగా చట్టవిరుద్ధంగా,
అక్రమంగా నిర్మించారు. 2020 డిసెంబర్ 9న సీఎండీయే అధికారులు నోటీసులు జారీ
చేసినప్పటికీ ఆ అక్రమ కట్టడం ఏ అడ్డంకీ లేకుండా అలాగే కొనసాగుతూ వచ్చింది.
హైకోర్టు జారీచేసిన ఆదేశాల్లో మేము జోక్యం చేసుకోవలసిన అవసరం ఎంతమాత్రం లేదు’’ అని
సుప్రీంకోర్ట్ బెంచ్ విస్పష్టంగా తేల్చిచెప్పింది.  

ముస్లిం సంస్థ పిటిషన్‌ను
డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు, అక్కడ అక్రమంగా నిర్మించిన మసీదును తొలగించడానికి 2024
మే 31 వరకూ గడువిచ్చింది.
 

Tags: ChennaiIllegal MosqueRemoval OrderSupreme Court
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.