Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

సందేశ్‌ఖాలీ దుర్మార్గుడు షేక్ షాజహాన్ కేసులో ఈడీ సోదాలు

param by param
May 12, 2024, 07:14 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ED raids in six locations of Sheik Shahjahan in WBrelated
to PD scam

పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ ప్రాంతంలో
తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షేక్ షాజహాన్‌కు సంబంధించిన ప్రజాపంపిణీ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌
డైరెక్టరేట్ సోదాలు చేస్తోంది. ఈ తెల్లవారుజామున ఆరు ప్రదేశాల్లో సోదాలు
ప్రారంభించింది. ఈడీ, ఈ నెల 29న జరపబోయే దర్యాప్తుకు ఆదేశించాలంటూ షాజహాన్‌కు నిన్ననే
తాజా సమన్లు జారీ చేసింది. అంతలోనే ఈ ఉదయం సోదాలు మొదలయ్యాయి.

షేక్ షాజహాన్‌ పేరు ఇటీవల వివాదాస్పదమైంది. గత
నెలలో ఈడీ అధికారులు సోదాలకు వచ్చినప్పుడు షాజహాన్, అతని అనుచరులు వారిపై దాడులకు
పాల్పడడం సంచలనం సృష్టించింది. ఆ క్రమంలోనే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం
స్థావరంగా షాజహాన్ గ్యాంగ్ స్థానిక హిందూమహిళలపై చేస్తున్న అత్యాచార ఘటనలు
వెలుగులోకి వచ్చాయి. అప్పటినుంచీ షాజహాన్ పరారీలో ఉన్నాడు. అతని ఇద్దరు ప్రధాన
అనుచరులను అరెస్ట్ చేసారు.

కేంద్ర బలగాల సహాయంతో ఈడీ అధికారులు ఇవాళ
తెల్లవారుజాము నుంచీ సోదాలు ప్రారంభించారు. గతనెలలో కూడా ఈడీ ఇదే కేసుకు సంబంధించి
రెండు వేర్వేరు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. వాటిలో సందేశ్‌ఖాలీలోని షాజహాన్
నివాసం కూడా ఒకటి.

జనవరి 5న ఈడీ సోదాలు చేయడానికి షాజహాన్ ఇంటికి, మరో
టీఎంసీ నేత శంకర్ ఆద్య నివాసానికీ వెడుతుండగా ఈడీ అధికారులపై దాడులు జరిగాయి. షాజహాన్
అనుచరులైన సుమారు 2వందల మంది కార్యకర్తలు అధికారులను, సాయుధ పారామిలటరీ బలగాలను
చుట్టుముట్టారు. షాజహాన్ ఇంట్లో సోదాలు చేయకుండా అడ్డుకున్నారు. ఆ ఘర్షణల్లో ఇద్దరు
ఈడీ అధికారులు గాయపడ్డారు.

ఆ ఘటన రాజకీయ ఆరోపణలు-ప్రత్యారోపణలకు
దారితీసింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉందంటూ బీజేపీ నాయకులు
మమతా బెనర్జీ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేసారు. అదే సమయంలో టీఎంసీ
నాయకులు ఈడీయే స్థానిక ప్రజలను రెచ్చగొడుతోందంటూ నిరాధార ఆరోపణలు చేసారు.

ఆ సంఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ కేంద్రహోంశాఖ పశ్చిమబెంగాల్
ప్రభుత్వాన్ని కోరింది.

ఈడీ ఇప్పుడు చేస్తున్న సోదాలు రాష్ట్రంలో కొన్నాళ్ళ క్రితం చోటుచేసుకున్న
ప్రజాపంపిణీ కుంభకోణానికి సంబంధించినవి. ఆ కేసులో బెంగాల్ మాజీ పౌరసరఫరాల శాఖ
మంత్రి జ్యోతిప్రియా మాలిక్‌ను 2023 అక్టోబర్‌లో అరెస్ట్ చేసారు.

ఈ కేసు విచారణ
మొదలైనప్పటినుంచీ షాజహాన్ పరారీలో ఉన్నాడు. అతను ఎక్కడున్నాడన్న విషయాన్ని కేంద్ర,
రాష్ట్ర బలగాలేవీ ఇప్పటివరకూ గుర్తించలేకపోయాయి. ఇటీవలే కలకత్తా హైకోర్టు,
సీబీఐ-పశ్చిమబెంగాల్ పోలీసులు ఉమ్మడిగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ ఏర్పాటు
చేసి, ఈడీ అధికారులపై సందేశ్‌ఖాలీలో జరిగిన దాడి ఘటనను విచారించాలని ఆదేశించింది.
ఆ టీమ్ ఫిబ్రవరి 12లోగా తమ విచారణ ఫలితాలను హైకోర్టుకు తెలియబరచాలి.

Tags: ed raidsPublic Distribution ScamSheik ShahjahanSix locationsWest Bengal
ShareTweetSendShare

Related News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత
general

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.