Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

భవ్య రామమందిర స్వప్నం మోదీ హయాంలో సాకారమైంది: అమిత్ షా

param by param
May 12, 2024, 06:44 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Amit Shah on Ram Mandir in Lok Sabha Discussion

రామమందిర ఉద్యమాన్ని
విస్మరించి భారతదేశ చరిత్రను ఎవరూ చదవలేరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రామజన్మభూమిలో
భవ్య రామమందిర నిర్మాణ స్వప్నం మోదీ ప్రభుత్వ హయాంలోనే సాకారమైందన్నారు.

లోక్‌సభలో ‘చారిత్రక భవ్యరామమందిర
నిర్మాణం, రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ’ అన్న అంశంపై పాల్గొంటూ అమొత్ షా శ్రీరామచంద్ర
ప్రభువు లేని దేశాన్ని ఊహించుకునేవారికి ఈ దేశం గురించి సరిగ్గా తెలియదని, అలాంటి వాళ్ళు
వలసపాలన నాటి రోజులకు ప్రతినిధులు మాత్రమేననీ అన్నారు.

‘‘రామమందిర ఉద్యమాన్ని
విస్మరించి ఈ దేశపు చరిత్రను ఎవరూ చదవలేరు,. 1528 నుంచి ప్రతీ తరమూ ఏదో ఒక రూపంలో
ఈ ఉద్యమాన్ని చూసింది. రామమందిర అంశం సుదీర్ఘకాలం నిలిపివేయబడింది. ఈ కల మోదీ
ప్రభుత్వ హయాంలో సాకారం కావలసి ఉంది కాబట్టే అలా జరిగింది’’ అన్నారు అమిత్ షా.

ఈ యేడాది జనవరి 22న అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య రామమందిరంలో
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో జరిగిన రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం
గురించి అమిత్ షా వివరించారు.

‘‘జనవరి 22 ఘనమైన భారతదేశానికి ప్రారంభదినం.
రాముడు లేకుండా ఈ దేశం గురించి ఊహించేవారికి ఈ దేశం గురించి సరిగ్గా తెలియదు,.
వాళ్ళు వలసపాలన నాటి రోజులకు ప్రతినిధులు. జనవరి 22 చరిత్రలో నిలిచిపోయిన రోజు.
రామభక్తులు అందరి ఆశలు, ఆకాంక్షలూ నెరవేరిన గొప్ప రోజది’’ అన్నారు అమిత్ షా.  

భారతదేశంలోని అన్ని భాషల్లో అన్ని ప్రాంతాల్లో సంప్రదాయాలకు, జాతీయ
చైతన్యానికీ రామాయణమే ఆధారమని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. భారతదేశపు సంస్కృతినీ
రామాయణాన్నీ విడదీసి చూడలేమన్నారు.

ఇవాళ్టితో పార్లమెంటు సమావేశాలు ముగుస్తున్నాయి.
ప్రస్తుత బడ్జెట్ సమావేశాల ముగింపు మాత్రమే కాదు, ఈ ప్రభుత్వ హయాంలో ఇవే ఆఖరి
సమావేశాలు. మరికొన్ని వారాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. మళ్ళీ కొత్త
ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే పార్లమెంటు మళ్ళీ సమావేశమవుతుంది.

Tags: Amit ShahDiscussion on Ram MandirLok SabhaUnion Home Minister
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.