Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

విశాఖ టెస్ట్ Day 3 : ఇంగ్లండ్ ముందు 399 పరుగుల లక్ష్యం

param by param
May 12, 2024, 06:29 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

విశాఖ వేదికగా ఇంగ్లండ్, భారత్ మధ్య జరుగుతున్న మూడో రోజు ఆటలో
శుభమన్ గిల్ సెంచరీతో రాణించాడు. రోహిత్ సేన, రెండో ఇన్నింగ్స్ లో 78.3 ఓవర్లు ఆడి
255
పరుగులకు
ఆలౌట్ కావడంతో ప్రత్యర్థి ఇంగ్లండ్ ముందు 398 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

వన్ డౌన్ బ్యాట్స్ మన్ శుభ్
మాన్ గిల్ (104) సెంచరీతో ఆకట్టుకోగా, శ్రేయాస్ అయ్యర్( 29), అక్షర పటేల్( 45), రవిచంద్రన్ అశ్విన్( 29)
రాణించారు.
యశస్వి జైస్వాల్(17), కెప్టెన్ రోహిత్ శర్మ(13) రజత్ పాటిదార్ (9), కేఎస్ భరత్ (6) నిరుత్సాహపరిచారు.

కుల్‌దీప్‌
యాదవ్‌ సున్నా పరుగుల వద్ద వెనుదిరగగా, బుమ్రా 26 బంతులాడినా
పరుగులు ఏమీ చేయలేదు. అశ్విన్‌తో కలిసి 9 వికెట్‌కు
స్కోర్ బోర్డుకు 26 పరుగులు జోడించారు. అశ్విన్‌ తర్వాత వచ్చిన
ముగ్గురు ఆటగాళ్లు సున్నా పరుగుల వద్దే పెవిలియన్ చేరారు. కుల్‌దీప్‌, బుమ్రాలను హార్టీ లీ ఔట్ చేయగా, భరత్ వికెట్ ను అహ్మద్ తీశాడు.
ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్లు
టామ్ హార్ట్ లీ నాలుగు వికెట్లు తీయగా , రెహాన్ అహ్మద్ 3 వికెట్లు తీశాడు. అండర్సన్ 2, షోయబ్ బషీర్ ఒక వికెట్  తీశారు.

భారత్ నిర్దేశించిన 399 పరుగుల
లక్ష్యాన్ని ఛేదనను ఇంగ్లండ్ ఓపెనర్లు క్రాలే, డకెట్ ప్రారంభించారు. ఇద్దరు కలిసి 8 ఓవర్లకు 39 పరుగులు చేశారు. 8వ ఓవర్ ముగిసే సమయానికి చెరి 19
పరుగులు సాధించారు. 50 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొలి వికెట్ నష్టపోయింది.

అశ్విన్ వేసిన 10.5 బంతిని ఆడిన
బెన్ డకెట్(28) , కేఎస్ భరత్ కు క్యాచ్ ఇచ్చాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి
ఇంగ్లండ్  14 ఓవర్లు ఆడి ఒక వికెట్
నష్టానికి 67 పరుగులు చేసింది. క్రీజులో క్రాలే(29), రెహాన్(9) ఉన్నారు.

Tags: Bharat vs England 2nd Test(Visakhapatnam)day 3 –stumpsend of day 3England need 332 to winTest 2 of 5 (eng leads1-0)
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.