Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home అంతర్జాతీయం

మాల్దీవుల నుంచి భారత బలగాలు వైదొలగుతాయా?

param by param
May 12, 2024, 06:23 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Will Indian troops withdraw from Maldives?

ఇటీవల మాల్దీవులకు చెందిన కొందరు రాజకీయ నాయకుల
విపరీత వ్యాఖ్యలతో భారత్-మాల్దీవ్స్ సంబంధాలు దెబ్బతిన్నాయి. అక్కడ ఇటీవల
అధికారంలోకి వచ్చిన చైనా అనుకూల ప్రభుత్వం, తమ దేశంలోని భారత బలగాలను వెనక్కు
పంపాలని భావిస్తోంది. అది ఆచరణరూపం దాలుస్తుందా?

ఇరు దేశాల ప్రతినిధులూ ఇదే విషయమై ఢిల్లీలో
సమావేశమయ్యారు. పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారాల విషయంలో ఒక అంగీకారానికి
వచ్చినట్లు భారతదేశం ప్రకటించింది. అయితే భారత బలగాల ఉపసంహరణ గురించి మాత్రం ఏమీ
చెప్పలేదు. మాల్దీవులు మాత్రం, భారత బలగాలు మే నెలలోగా
రీప్లేస్
చేస్తారని ప్రకటించింది.

భారత విదేశాంగ శాఖ తమ ప్రకటనలో ‘‘సమావేశంలో
భాగంగా ఇరుపక్షాలూ భాగస్వామ్యాన్ని పెంపొందించుకునే దిశగా ద్వైపాక్షిక సహకారానికి
సంబంధించిన వివిధ అంశాలపై చర్చలు కొనసాగించాయి. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి
సహకార ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయడం గురించి కూడా చర్చలు జరిగాయి. మాల్దీవుల
ప్రజలకు మానవతా సహాయం, వైద్య సహాయం అందించే వైమానిక దళాల ఆపరేషన్లను కొనసాగించడం
వంటి విషయాల్లో పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారాల విషయంలో ఇరుపక్షాలూ ఒక
అంగీకారానికి వచ్చాయి’’ అని వెల్లడించింది.

మాల్దీవులలోని భారత బలగాల్లో భాగంగా 80మంది సేవలు
అందిస్తున్నారు. వారిలో వైద్య సిబ్బంది కూడా ఉన్నారు. మాల్దీవుల సముద్రప్రాంతాల్లో
పెట్రోలింగ్ చేయడానికి 3 విమానాలు కూడా వారివద్ద ఉన్నాయి.

మాల్దీవుల విదేశాంగ శాఖ ‘‘ఒక ఏవియేషన్ ప్లాట్‌ఫాంలోని
సైనిక సిబ్బందిని మార్చి 10లోగా, మిగతా రెండు ఏవియేషన్ ప్లాట్‌ఫాంల సైనిక
సిబ్బందిని మే 10లోగా భారత ప్రభుత్వం రీప్లేస్ చేయడానికి ఇరు పక్షాలూ
అంగీకరించాయి’’ అంటూ ప్రకటన విడుదల చేసింది.

గత డిసెంబర్‌లో దుబాయ్‌లో జరిగిన కాప్ 28
సదస్సులో కలుసుకున్నప్పుడు, భారతప్రధాని నరేంద్ర మోదీ, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్
ముయిజ్జు చర్చలు జరిపారు. ఒక కోర్ గ్రూప్ ఏర్పాటు చేసుకోవాలని ఇరు పక్షాలూ నిర్ణయానికి
వచ్చాయి.

చైనా అనుకూలుడైన మహమ్మద్ మయిజ్జు గత నవంబర్‌లో
అధికారంలోకి వచ్చారు. ఆ ఎన్నికల సమయంలో భారత బలగాలను మాల్దీవుల నుంచి తొలగిస్తానని
ఆయన వాగ్దానం చేసారు. అధ్యక్ష పదవి చేపట్టిన వెంటనే మయిజ్జు ఈ యేడాది జనవరిలో చైనాలో
అధికారికంగా పర్యటించారు. ఆ తర్వాత భారత్‌ను తమ బలగాలను మార్చి 15లోగా ఉపసంహరించుకోమని
మయిజ్జు చెప్పారు.

Tags: China InfluenceIndiaMaldivesTroops Withdrawal
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.