Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home ఆర్థికం

దేశ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తాం

param by param
May 12, 2024, 06:19 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

We will release a whitepaper on the economic situation of the country

దేశ ఆర్థిక పరిస్థితిపై పార్లమెంటులో
శ్వేతపత్రం విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
2014 వరకూ దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, అప్పటినుంచి ఇప్పటివరకూ ఎలా ఉంది అన్న
విషయాలపై శ్వేతపత్రం ఉంటుందని చెప్పారు. అప్పట్లో ఆర్థిక నిర్వహణలో లోపాల నుంచి
పాఠాలు నేర్చుకోడానికి ఆ శ్వేతపత్రం ఉపయోగపడుతుందని ఆమె వివరించారు.

ఇవాళ పార్లమెంటులో బడ్జెట్ సమర్పణ
సందర్భంగా మాట్లాడిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘‘ఆ యేళ్ళనాటి సంక్షోభాన్ని
అధిగమించాం, ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా ఉంది, సుస్థిరమైన అభివృద్ధి
పథంలో సమగ్రాభివృద్ధితో పురోగమిస్తోంది. పరిపాలన, అభివృద్ధి, పనితీరు, ప్రజలకు సమర్ధంగా
చేర్చడం, ప్రజా ప్రయోజనాల విషయంలో అద్భుతమైన పనితీరు వల్ల ప్రజలు మా ప్రభుత్వాన్ని
దృఢంగా విశ్వసిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. మా ప్రభుత్వపు సదుద్దేశం,
అంకితభావం, కఠోర పరిశ్రమ కారణంగా రానున్న సంవత్సరాలు, దశాబ్దాల్లో ‘వికసిత భారతం’
అనే లక్ష్యం నెరవేరుతుంది’’ అని ఆశాభావం వ్యక్తం చేసారు.

‘‘2014లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
అప్పుడు మా బాధ్యత దేశ ఆర్ధిక స్థితిని కొంచెంకొంచెండగా లొంగదీయడం. మహా పెద్దవైన
ప్రభుత్వ వ్యవస్థలను గాడిలో పెట్టడం. ఇప్పుడు అత్యవసరమైనది ఏంటంటే ప్రజలకు భరోసా
కల్పించడం, వారికి ఆశ కల్పించడం, పెట్టుబడులను ఆకర్షించడం, సంస్కరణలకు అవసరమైన
మద్దతు కూడగట్టడం. ‘దేశమే ముందు’ అని భావించే మా ప్రభుత్వం ఆ లక్ష్యాలను విజయవంతంగా
చేరుకోగలిగింది’’ అని నిర్మలా సీతారామన్ వివరించారు.

Tags: Budget SpeechNirmala SitaramanWhite Paper on Economy
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

పాక్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపై భారత్ నిషేధం
Latest News

పాక్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపై భారత్ నిషేధం

భారత సాగర వాణిజ్య గతిని సమూలంగా మార్చేసే ‘విళింజం పోర్ట్’
Latest News

భారత సాగర వాణిజ్య గతిని సమూలంగా మార్చేసే ‘విళింజం పోర్ట్’

విళింజం ఓడరేవును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
Latest News

విళింజం ఓడరేవును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

జీఎస్టీ వసూళ్లు : ఆల్‌టైం రికార్డు
general

జీఎస్టీ వసూళ్లు : ఆల్‌టైం రికార్డు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.