Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home ఆర్థికం

‘భారత్-మధ్యప్రాచ్యం-ఐరోపా కారిడార్‌తో అందరికీ లబ్ధి’

param by param
May 12, 2024, 06:17 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Bharat-Middle East-Europe Economic Corridor will be a Gamechanger

భారత్‌ నుంచి మధ్యప్రాచ్యం మీదుగా ఐరోపా
వరకూ ఏర్పాటు చేయనున్న ఆర్థిక కారిడార్ భారతదేశానికి వ్యూహాత్మకంగానూ, ఆర్థికంగానూ
భారతదేశానికి ఎంతో లబ్ధి చేకూరుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
బడ్జెట్ ప్రసంగంలో భాగంగా కారిడార్ గురించి ప్రస్తావించిన నిర్మలా సీతారామన్, ఆ
కారిడార్ భవిష్యత్తులో ప్రపంచ వాణిజ్యానికి ఆధారం అవుతుందన్న ప్రధానమంత్రి నరేంద్ర
మోదీ మాటలను పునరుద్ఘాటించారు.

‘‘ఇటీవల ప్రకటించిన
భారత్-మధ్యప్రాచ్యం-ఐరోపా ఆర్థిక కారిడార్ వ్యూహాత్మకంగా, ఆర్థికంగా భారతదేశానికీ,
ఇతరులకూ కూడా లాభం చేకూరుస్తుంది. ప్రధానమంత్రి మాటల్లో చెప్పాలంటే ఆ కారిడార్
వందల యేళ్ళ పాటు ప్రపంచ వాణిజ్యానికి ఆధారమవుతుంది. ఆ కారిడార్ భారత భూభాగం మీద
పురుడు పోసుకుందన్న సంగతిని చరిత్ర గుర్తుంచుకుంటుంది’’ అని నిర్మల చెప్పారు.

లోక్‌సభలో తన బడ్జెట్ ప్రసంగంలో ‘‘వికసిత
భారత్ కోసం మన ఆలోచన ఏంటంటే భారతదేశాన్ని సమృద్ధంగా తీర్చిదిద్దడం, ప్రకృతికీ
ఆధునిక మౌలిక సదుపాయాలకూ మధ్య సమన్వయం కుదర్చడం, దేశంలోని అందరు పౌరులకూ అవకాశాలు
కల్పించడం, అన్ని ప్రాంతాలూ తమ సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకునేలా చేయడం. అద్భుతమైన
పనితీరుతో, పురోగమనంతో అందరి విశ్వాసాన్నీ చూరగొన్న విశ్వాసంతో చెబుతున్నాను,
వచ్చే ఐదేళ్ళూ అనూహ్యమైన అభివృద్ధిని నమోదు చేస్తాయి. 2047 నాటికి అభివృద్ధి చెందిన
భారతదేశాన్ని సాధించాలన్న స్వప్నాన్ని సాకారం చేసే బంగారు తరుణమది’’ అని నిర్మల
చెప్పుకొచ్చారు.

జి-20కి భారత్ అధ్యక్షత వహించి విజయవంతం చేసిన
సందర్భాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు. ‘‘కోవిడ్ మహమ్మారి తర్వాత ప్రపంచం కొత్త
గతిని సంతరించుకుంటోంది. ప్రపంచం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో భారత్
జి-20కి అధ్యక్షత వహించింది. ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లు, ప్రజారుణాలు విపరీతంగా
పెరిగిపోయి, ఆర్థిక, వాణిజ్య అభివృద్ధి భారీగా పతనమైపోవడంతో ప్రపంచంలోని ఆర్థిక
వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయి. కోవిడ్ మహమ్మారి కారణంగా ఆహారానికి, ఎరువులకు,
ఆర్థికరుణాలకు ప్రపంచమంతటా సంక్షోభం ఏర్పడింది. అలాంటి సమయంలో భారత్ విజయవంతంగా
ముందడుగులు వేయగలిగింది’’ అని నిర్మల వివరించారు.

‘‘ఆ అంతర్జాతీయ సమస్యలకు
పరిష్కారాల విషయంలో ఏకాభిప్రాయం సాధించేలా భారత్ ముందడుగులు వేసింది. ఇటీవల
ప్రకటించిన భారత్-మధ్యప్రాచ్యం-ఐరోపా ఆర్థిక కారిడార్ వ్యూహాత్మకంగానూ,
ఆర్థికంగానూ మనదేశంతో పాటు ఇతర దేశాలకు కూడా ఎంతో లబ్ధి చేకూరుతుంది’’ అని ఆర్థిక
మంత్రి వెల్లడించారు.

Tags: Bharat-Middle East-Europe Economic CorridorBudget SpeechNirmala Sitaraman
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

పాక్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపై భారత్ నిషేధం
Latest News

పాక్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపై భారత్ నిషేధం

భారత సాగర వాణిజ్య గతిని సమూలంగా మార్చేసే ‘విళింజం పోర్ట్’
Latest News

భారత సాగర వాణిజ్య గతిని సమూలంగా మార్చేసే ‘విళింజం పోర్ట్’

విళింజం ఓడరేవును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
Latest News

విళింజం ఓడరేవును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

జీఎస్టీ వసూళ్లు : ఆల్‌టైం రికార్డు
general

జీఎస్టీ వసూళ్లు : ఆల్‌టైం రికార్డు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.