Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home ఆర్థికం

మూలధన వ్యయం 11.11లక్షల కోట్లకు పెంపు

param by param
May 12, 2024, 06:17 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Capital Expenditure increased to Rs11.11 Lakh Crores

కేంద్రప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో
మూలధన వ్యయాన్ని 11.1శాతం, అంటే రూ.11.11లక్షల కోట్లకు పెంచాలని ప్రతిపాదించింది.
ఆ విషయాన్ని మధ్యంతర బడ్జెట్లో నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

మోదీ ప్రభుత్వం గతేడాది మూలధన వ్యయాన్ని
33శాతం, అంటే రూ.10లక్షల కోట్లకు పెంచింది. అది దేశ జీడీపీలో 3.3 శాతానికి సమానం.

మూలధన వ్యయాన్ని భారీగా పెంచడం… దేశంలో
అభివృద్ధి సామర్థ్యాన్నీ, ఉద్యోగ కల్పననూ గణనీయంగా పెంచుతుంది. దానివల్ల
పెద్దమొత్తంలో ప్రైవేటు మదుపులు పెరుగుతాయి. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులను
ఎదుర్కొనేందుకు సాయపడుతుంది.

‘‘2014లో దేశం భారీ
సవాళ్ళను ఎదుర్కొంటోంది. వాటిని తట్టుకుని నిలబడిన శక్తి మా ప్రభుత్వానిది. భారత
ప్రభుత్వం అలాంటి సవాళ్ళు అన్నింటినీ అధిగమించింది, విధాన పరమైన సంస్కరణలు,
ప్రజానుకూల సంస్కరణలూ చేపట్టాము.  ఉద్యోగాలు,
పారిశ్రామిక కల్పనకు అనువైన పరిస్థితులు ఏర్పరిచాము. అభివృద్ధి ఫలాలు ప్రజలకు
అందడం మొదలైంది. దేశానికి ఓ కొత్త ప్రయోజనం, ఆశ కలిగాయి’’ అని నిర్మల చెప్పారు.

‘‘మా రెండో దఫా పాలనలో
ప్రభుత్వం తన ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’ మంత్రాన్ని మరింత బలపరిచింది. సామాజికంగా
భౌగోళికంగా సమృద్ధిని సాధించాం. కోవిడ్ 19 మహమ్మారిని, దానివల్ల ఎదురైన సవాళ్ళను
దేశం అధిగమించింది. ఆత్మనిర్భర భారతం దిశగా దేశం పయనించింది, అమృతకాలానికి బలమైన
పునాదులు వేయగలిగింది’’ అని వివరించారు.  

సర్వసమగ్రమూ, సర్వ
సమృద్ధమూ సర్వ ప్రయోజనకరమూ అయిన అభివృద్ధిని సాధించే దిశగా తమ ప్రభుత్వం కృషి
చేస్తోందని నిర్మలా సీతారామన్ చెప్పారు. అన్నిస్థాయులలోని ప్రజలకూ ప్రయోజనం
కలిగేలా 2047 నాటికి దేశాన్ని వికసిత భారతంగా తీర్చిదిద్దే దిశగా పని
చేస్తున్నామని వెల్లడించారు.

Tags: Budget SpeechCapital Expenditure IncreaseNirmala Sitaraman
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

పాక్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపై భారత్ నిషేధం
Latest News

పాక్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపై భారత్ నిషేధం

భారత సాగర వాణిజ్య గతిని సమూలంగా మార్చేసే ‘విళింజం పోర్ట్’
Latest News

భారత సాగర వాణిజ్య గతిని సమూలంగా మార్చేసే ‘విళింజం పోర్ట్’

విళింజం ఓడరేవును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
Latest News

విళింజం ఓడరేవును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

జీఎస్టీ వసూళ్లు : ఆల్‌టైం రికార్డు
general

జీఎస్టీ వసూళ్లు : ఆల్‌టైం రికార్డు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.