Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

భారత్‌లో సాంస్కృతిక పర్యాటకానికి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ

param by param
May 12, 2024, 06:14 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Heritage tourism in India gaining popularity across the World, says President 

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ
పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఆ ప్రసంగంలో ఆమె
గత పదేళ్ళలో దేశంలో పర్యాటక రంగ అభివృద్ధికి భారత ప్రభుత్వం చేసిన కృషిని,
సాధించిన విజయాలను కొనియాడారు. దేశం నలుమూలలా వివిధ పుణ్యక్షేత్రాలు, చరిత్ర
ప్రసిద్ధి కలిగిన ప్రదేశాలకు ప్రాచుర్యం కలిగించడం ద్వారా పర్యాటక రంగం గణనీయంగా
అభివృద్ధి చెందిందని రాష్ట్రపతి చెప్పారు.  

‘‘యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు
కల్పించడంలో పర్యాటకరంగం కీలక భూమిక వహిస్తోంది. గత పదేళ్ళలో మా ప్రభుత్వం పర్యాటక
రంగంలో గణనీయమైన కృషి చేసింది. ఫలితంగా దేశీయ పర్యాటకుల సంఖ్యతో పాటు భారతదేశానికి
వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య కూడా బాగా పెరిగింది’’ అని రాష్ట్రపతి చెప్పారు.

‘‘ప్రపంచంలో భారతదేశం స్థాయి పెరుగుతున్నందువలనే
పర్యాటకరంగం అభివృద్ధి చెందుతోంది. ఇవాళ ప్రపంచం భారతదేశం గురించి మరింత ఎక్కువగా
తెలుసుకోవాలని భావిస్తోంది. పైగా దేశవ్యాప్తంగా కనెక్టివిటీ  అద్భుతంగా పెరిగింది. దాంతో పర్యాటకానికి
అవకాశాలూ పెరిగాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో విమానాశ్రయాలు నిర్మాణమయ్యాయి.
ఇప్పుడు ఈశాన్యభారతానికి రికార్డు స్థాయిలో పర్యాటకులు వస్తున్నారు. ఇక అండమాన్
నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లో పర్యటించడానికి ఉత్సాహం పెరుగుతోంది’’ అని
వివరించారు.

‘‘దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాలు,
చరిత్రప్రసిద్ధమైన ప్రదేశాలను అభివృద్ధి చేయడం మీద ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
వహించింది. ఇవాళ దేశంలో పుణ్యక్షేత్రాల సందర్శన సులభతరమైంది. అదే సమయంలో,
భారతదేశంలో సాంస్కృతిక కేంద్రాల్లో పర్యటించడానికి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి
పెరుగుతోంది. గత ఒక్క ఏడాదిలోనే కాశీని 8.5కోట్ల మంది సందర్శించారు. ఉజ్జయిని
మహాకాళుడిని 5కోట్లకు పైగా ప్రజలు సందర్శించుకున్నారు. కేదారనాథ్‌ను 19లక్షల
మందికి పైగా దర్శించుకున్నారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన 5 రోజులలో 13లక్షల
మంది భక్తులు అయోధ్యను దర్శించారు. దేశం నలుమూలలా పుణ్యక్షేత్రాల్లో మౌలిక వసతులు,
సదుపాయాలు అసాధారణ స్థాయిలో విస్తరించాయి’’ అని రాష్ట్రపతి చెప్పుకొచ్చారు.

‘‘అంతర్జాతీయ స్థాయి సమావేశాలు, వివిధ
రంగాలకు సంబంధించిన ప్రత్యేక సదస్సులు, ప్రదర్శనల నిర్వహణకు అందరూ భారతదేశానికే
రావాలని ప్రభుత్వం భావిస్తోంది. దానికోసమే భారత్ మండపం, యశోభూమి వంటి సౌకర్యాలు
కల్పించారు, సమీప భవిష్యత్తులో ఉపాధికల్పనకు పర్యాటక రంగమే ప్రధాన వనరు కాగలదు’’
అని రాష్ట్రపతి తన ప్రసంగంలో ఆశాభావం వ్యక్తం చేసారు.

Tags: Draupadi MurmuHeritage TourismParliament Joint SessionPresident
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.