Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

పేదరికం లేని దేశంగా అవతరించబోతున్న భారత్ : రాష్ట్రపతి ముర్ము

param by param
May 12, 2024, 06:14 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

పేదరిక
నిర్మూలనే లక్ష్యంగా దేశం ముందుకెళుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. గత
పదేళ్ళలో 25 కోట్ల  మంది పేదరికం నుంచి
బయటపడ్డారన్నారు. తన చిన్నప్పటి నుంచి ‘గరీబీ హటావో’ నినాదం గురించి వింటూనే
ఉన్నానని కానీ, జీవితంలో మొదటి సారి గడిచిన పదేళ్ళలో పేదరిక నిర్మూలనను చూస్తున్నానని
పేర్కొన్నారు.

బడ్జెట్
సమావేశాల సందర్భంగా కొత్త పార్లమెంటు భవనంలో ఉభయసభలను ఉద్దేశించి మాట్లాడిన
ద్రౌపది ముర్ము,  ప్రభుత్వ విధానాలపై
పార్లమెంటులో అర్థవంతమైన చర్చ జరగాలని సూచించారు.
ఎన్నో
ఏళ్ళ స్వప్నమైన రామమందిర నిర్మాణం జరగడం దేశానికి శుభపరిణామం అన్నారు. ఎన్నో
ఆటంకాలు అధిగమించి మందిర నిర్మాణం చేశామన్నారు. భారత సంస్కృతి, సభ్యత, ఎంతో
చైతన్యవంతమైనవి అన్నారు.

చంద్రుడి
దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా నిలవడంతో పాటు భూమి నుంచి 15 లక్షల
కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలోకి ఆదిత్య ఎల్-1 ప్రవేశించిందన్నారు.
దేశమంతా
తాగునీటి వసతి కల్పించేందుకు కేంద్రప్రభుత్వం రూ.4 లక్షల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు.
11 కోట్ల మందికి సురక్షిత తాగునీరు అందించగల్గుతున్నామన్నారు.

కరోనా సమయంలో 80
కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందించగల్గామన్నారు. రూ. 7 లక్షల ఆదాయం వరకు పన్ను
లేకుండా చేయడంతో పాటు సామాన్యులకు భారం పడకుండా పన్ను సంస్కరణలు తీసుకొచ్చిన
విషయాన్ని గుర్తు చేశారు. కిసాన్ సమ్మాన్ ద్వారా 10 కోట్ల మందికి పెట్టుబడి సాయం
అందజేసి అండగా నిలిచిందన్నారు.
కేంద్రప్రభుత్వం
చేపట్టిన చర్యలతో రెండు కోట్ల మంది మహిళలు స్వయం సమృద్ధి సాధించారన్నారు.
నారీశక్తి వందన్ అధినీయం ద్వారా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ లభించిందన్నారు.

భగవాన్ బిర్సా ముండా పుట్టినరోజును ‘జన్ జాతీయ
దివస్’ గా ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. ఆదివాసీ యోధులను స్మరించుకోవడం దేశానికే
గర్వకారణమన్నారు. తెలంగాణలో సమ్మక్క-సారక్క గిరిజన వర్సిటీ ప్రారంభంకానుందన్నారు.
ఆసియా క్రీడల్లో 107, పారా ఒలంపిక్స్ లో 111
పతకాలు భారత్ సాధించిందని కొనియాడిన రాష్ట్రపతి ముర్ము, అన్ని రంగాల్లోనూ భారత్
పురోగమిస్తోందన్నారు.

Tags: ahead of the Budget SessionPresident Droupadi Murmu addresses both Houses of the Parliament
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.