Friday, May 16, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

బీజేపీ ఎంపీని మళ్ళీ ఎన్నుకోమంటూ ప్రజలకు సూచించిన కాంగ్రెస్ నేత

param by param
May 12, 2024, 06:05 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Congress MLA backs BJP MP in Karnataka

ప్రత్యర్ధి పార్టీ నాయకుడు గెలవాలని ఏ పార్టీ
నాయకుడైనా కోరుకుంటాడా? అందునా, కాంగ్రెస్ పార్టీ నేత బీజేపీ ఎంపీ గెలుపు కోసం
సిఫారసు చేస్తాడా? అది నిజంగా జరిగింది. ఎక్కడంటారా… కర్ణాటకలో.

షమనూర్ శివశంకరప్ప కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో
సీనియర్ నాయకుడు, దావణగెరె దక్షిణ నియోజకవర్గం నుంచి వరుసగా గెలుస్తున్న ఎంఎల్ఏ.
శివమొగ్గలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన మీ ఎంపీ బాగా పనిచేస్తున్నాడు,
మళ్ళీ ఎన్నుకోండి అని ఆ నియోజకవర్గ ప్రజలకు సలహా ఇచ్చాడు. ఇంతకీ ఆ ఎంపీ ప్రత్యర్ధి
బీజేపీ నేత. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కొడుకు బీవై రాఘవేంద్ర.

శివమొగ్గలో గురు బసవశ్రీ ఆధ్యాత్మిక సదస్సు మరియు
పురస్కారాల ప్రదాన కార్యక్రమం శుక్రవారం నాడు జరిగింది. గురు బసవశ్రీ అవార్డు
స్వీకరించడానికి ఎంఎల్ఏ శివశంకరప్ప ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సందర్భంగా
మాట్లాడుతూ స్థానిక ఎంపీని పొగడ్త్లో ముంచెత్తారు.

‘‘శివమొగ్గ జిల్లాలో అభివృద్ధి పనులు బాగా
జరుగుతున్నాయని నేను గమనించాను. మీరు మంచి ఎంపీని ఎన్నుకున్నారు. మీరు అతన్ని
మళ్ళీ ఎన్నుకోవాలి. శివమొగ్గ జిల్లాలో మరింత అభివృద్ధి చోటు చేసుకోవాలి. బీవై
రాఘవేంద్ర లాంటి ఎంపీ ఉండడం మీ అదృష్టం. జిల్లాలో జరగాల్సిన పనులన్నీ పూర్తయ్యాయి,
పురోగతి బాగుంది. ప్రజల అభివృద్ధే ఎవరికైనా మొదటి ప్రాధాన్యం కావాలి’’ అంటూ
శంకరప్ప ప్రసంగించారు.

‘‘ప్రజల మనసులు తెలుసుకుని వాటికి అనుగుణంగా
నడుచుకునే ఎంపీలు రాబోయే ఎన్నికల్లో కూడా గెలవాలి. వీరశైవ లింగాయతుల్లో చాలా శాఖలున్నాయి.
అవన్నీ పోవాలి. తామంతా ఒక్కటేనని అందరూ అనుకోవాలి. అప్పుడే ఐకమత్యం వస్తుంది’’ అని
శంకరప్ప శివమొగ్గ ప్రజలనుద్దేశించి మాట్లాడారు.  

కర్ణాటకలో కాంగ్రెస్‌కు
ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. తొమ్మిది నెలల క్రితమే బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో
చేరిన మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ కొద్దిరోజుల క్రితమే మళ్ళీ బీజేపీలోకి
వెళ్ళిపోయారు. ఇప్పుడు సొంత ఎమ్మెల్యే ప్రత్యర్థి ఎంపీని ప్రశంసల్లో ముంచెత్తడం
ఆసక్తికరంగా మారింది. లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇలాంటి పరిణామాలతో
కర్ణాటక కాంగ్రెస్ తలలు పట్టుకుంటోంది.

Tags: BJP MPBY RaghavendraCongress MLAKarnatakaShamanur Shivashankarappa
ShareTweetSendShare

Related News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు
general

ఉగ్రవాద శిబిరాలపై దాడులు : భారత్‌కు అండగా నిలిచిన పలు దేశాలు

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన
general

ఆపరేషన్ సిందూర్ : అర్థరాత్రి పాక్ ఉగ్రశిబిరాలపై విరుచుకుపడ్డ భారత వాయుసేన

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ
general

ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత
general

వైసీపీ నేత వల్లభనేని వంశీకి అస్వస్థత

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.