Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home క్రీడలు

ఇంగ్లండ్‌పై 175 పరుగుల ఆధిక్యం సాధించిన భారత్

param by param
May 12, 2024, 02:50 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Ind Vs Eng: Test 1 Day 2: India ends day 2 with 175 runs lead 

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న
మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య భారతదేశం ఇంగ్లండ్‌పై ఆధిక్యం సాధించింది. ఇవాళ రెండోరోజు
ఆట ముగిసే సమయానికి భారత్ 7 వికెట్ల నష్టానికి 421 పరుగులు చేసి ఇంగ్లండ్‌పై
175పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

మొదటిరోజు ఇంగ్లండ్ జట్టు తన మొదటి ఇన్నింగ్స్‌లో
246 పరుగులకు ఆలౌట్ అయింది. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఒక వికెట్
నష్టపోయి 119 పరుగులు చేసింది. అక్కడితో మొదటిరోజు ఆట ముగిసింది.

ఇవాళ 119 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో మ్యాచ్‌
మొదలుపెట్టిన భారత జట్టు మొదటి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయింది. పార్ట్ టైమ్
స్పిన్నర్ జో రూట్ బౌలింగ్‌లో ఒక ఫోర్ కొట్టిన యశస్వి జైస్వాల్, మరో బాల్‌కు భారీ
షాట్ ప్రయత్నించి బౌలర్‌కే క్యాచ్ ఇచ్చాడు. మరికాసేపటికే శుభ్‌మన్‌ గిల్‌ కూడా ఔట్
అయ్యాడు. తర్వాత కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ జోడీ 64 పరుగులు చేసింది. వారిద్దరూ
ఔటయ్యాక రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆరో వికెట్‌కు 68
పరుగులు జోడించారు. శ్రీకర్ భరత్ 41 పరుగులు చేసి జో రూట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రవిచంద్రన్
అశ్విన్ కేవలం 1 పరుగుకే రనౌట్ అయ్యాడు. రెండోరోజు ఆట ముగిసేసరికి రవీంద్ర జడేజా, అక్షర్
పటేల్ క్రీజ్‌లో ఉన్నారు.

భారత్ మొదటి ఇన్నింగ్స్ స్కోర్: యశస్వి జైస్వాల్ 80,
రోహిత్ శర్మ 24, శుభ్‌మన్ గిల్ 23, కెఎల్ రాహుల్ 86, శ్రేయస్ అయ్యర్ 35, కెఎస్ భరత్
41, రవిచంద్రన్ అశ్విన్ 1…. రవీంద్ర జడేజా 81, అక్షర్ పటేల్ 35 పరుగులతో నాటౌట్‌గా
ఉన్నారు. మొత్తం స్కోర్ 7 వికెట్ల నష్టానికి 421 పరుగులు. జస్‌ప్రీత్ బుమ్రా,
మహమ్మద్ సిరాజ్ ఆడవలసి ఉంది.

Tags: Day TwoInd Vs Eng TestIndia leads
ShareTweetSendShare

Related News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు
Latest News

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం
Latest News

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం
Latest News

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం
Latest News

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.