Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

గిరిజన సంస్కృతిని ఆవిష్కరించే యాత్రా ప్రయత్నం

param by param
May 12, 2024, 02:47 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Vanavasi Kalyan Ashram attempt to explore the traditions of Tribals in Eastern ghats

తూర్పు కనుమలలోని గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు,వారసత్వ సంపద వైవిధ్యభరితమని సామాజిక సమరసతా
వేదిక జాతీయ కన్వీనర్ శ్యాం ప్రసాద్ అన్నారు. వనవాసీ కళ్యాణ్ ఆశ్రమ్ నిర్వహిస్తున్న
తూర్పు కనుమల యాత్రలో పాల్గొనే విశాఖపట్నం బృందం పర్యటనను ఆయన ప్రారంభించారు. ఆ
సందర్భంగా మాట్లాడుతూ మహోన్నతమైన తూర్పు కనుమల నాగరికతను ప్రపంచానికి
తెలియజేసేందుకు జనవరి
25 నుంచి ఫిబ్రవరి 4 వరకు
గిరిజన సాంస్కృతిక యాత్ర నిర్వహిస్తున్నట్టు చెప్పారు. వనవాసీ కళ్యాణ ఆశ్రమం యాత్రా
ప్రముఖ్ ఉబ్బేటి నాగేశ్వరావు నేతృత్వంలో విజయనగరం కేంద్రీయ గిరిజన
విశ్వవిద్యాలయంతో కలిసి ఆంధ్రప్రదేశ్ వనవాసీ 
కళ్యాణ ఆశ్రమం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు.

సమున్నతమైన గిరిజన జీవన శైలి, సంస్కృతి సాటి
ప్రపంచానికి ఆదర్శమని, గిరిజనుల నుంచి ఎన్నో అంశాలను బాహ్య సమాజం నేర్చుకుంటుందని శాసనమండలి
మాజీ సభ్యుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. 
గిరిజన సంస్కృతి తూర్పు కనుమలను సుసంపన్నం చేసిందన్నారు. గిరిజన సంప్రదాయాలు,
సంస్కృతి, కళలు అంతరించిపోకుండా భావితరాలకు అందించడం కోసమే యాత్ర చేపట్టామని ఆర్
ఎస్ ఎస్ విశాఖ నగర సంఘచాలక్ పీవీ నారాయణ రావు అన్నారు. గిరిజనుల సాంప్రదాయిక
పరిజ్ఞానాన్ని దేశాభివృద్ధికి ఉపయోగపడేలా చేయాలన్నారు. గిరిజన ఆచార సంప్రదాయాలు, సంస్కృతి,
హక్కులకు ప్రమాదం పొంచి ఉందనీ, వాటిని రక్షించాల్సిన అవసరాన్ని ఈ యాత్ర
గుర్తుచేస్తుందని ఆంధ్ర విశ్వవిద్యాలయం సైకాలజీ విభాగాధిపతి ఆచార్య రాజు
పేర్కొన్నారు.

గిరిజనుల మూలికావైద్యం, సంగీతం, సాహిత్యం, నాట్యం,
విలువిద్య,
కొండలూ చెట్లూ ఎక్కడం వంటి విద్యలను సమాజానికి
నేర్పాలని శక్తి సంస్థ నిర్వాహకులు పి శివరామకృష్ణ అన్నారు. గిరిజనులు ప్రకృతి
ఆరాధకులని, పర్యావరణ పరిరక్షణకు పాటుపడి జీవ వైవిధ్యాన్ని కాపాడారని గుర్తుచేసారు.
ఒడిషాలోని నందపురం
, జేపూర్‌లను పాలించిన గిరిజన రాజులు ఆంధ్ర
విశ్వవిద్యాలయం స్థాపనలో, విశాఖ అభివృద్ధిలో కీలకపాత్ర వహించారని… ఆ విషయాలను
కూడా యాత్ర ప్రజలకు వివరిస్తుందని చెప్పారు.

జనవరి 25 సాయంత్రం జేపూర్‌లో ప్రారంభమయ్యే ఈ యాత్ర కోరాపుట్, పెద్దబయలు,అరకు లోయ,  హుకుంపేట, పాడేరు మినుములూరు,వంట్లమామిడి కోనం,ఎస్ కోట, విజయనగరం, అనందపురం, సింహాచలం మీదుగా ఫిబ్రవరి
4న విశాఖ చేరుకుంటుంది.  ఆ రోజు సాయంత్రం ఆంధ్రా
విశ్వవిద్యాలయం కన్వెన్షన్ హాలులో ముగింపు సభ 
కేంద్ర గిరిజన సంక్షేమ శాఖా మంత్రి అర్జున్ ముండా హాజరవుతారు.

Tags: Eastern ghatsTribals' traditionsVanavasi Kalyan Ashram
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.