Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

భక్త జనసంద్రంగా అయోధ్య, దర్శన వేళలు పొడిగింపు

param by param
May 12, 2024, 02:46 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అయోధ్య రామయ్యను దర్శించుకునేందుకు
భక్తులు పోటెత్తుతున్నారు. మంగళవారం నాడు సుమారు 5 లక్షల మంది స్వామిని
దర్శించుకోగా, బుధవారం నాడు మూడు లక్షల మంది మూల విరాట్ ను దర్శించారు. భక్తుల
సంఖ్య ఎక్కువగా ఉండటంతో దర్శన వేళలు పొడిగిస్తూ రామ తీర్థ్ ట్రస్టు నిర్ణయం
తీసుకుంది. సాయంత్రం 7 గంటల వరకు ఉన్న దర్శన సమయాన్ని రాత్రి 10 గంటల వరకు
పొడిగించారు.

ఆలయ ట్రస్ట్, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం
ఎన్ని చర్యలు తీసుకున్నా అయోధ్యలో పెరుగుతున్న భక్తుల రద్దీ అందరినీ ఆశ్చర్యానికి
గురిచేస్తోంది. ఇప్పటికే అయోధ్యకు బస్సు సర్వీసులు నిలిపివేయడంతో పాటు ప్రధాన రహదారుల్లో
రాకపోకలపై ఆంక్షలు విధించారు. అదనపు భద్రతా బలగాలు మోహరించి అవాంఛనీయ సంఘటనలు
జరగకుండా జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నారు.

అయోధ్యలో రద్దీ దృష్ట్యా  కేంద్రమంత్రులు, దర్శనానికి వెళ్లొద్దని
ప్రధాని మోదీ సూచించారు. ప్రోటోకాల్స్ దృష్ట్యా సామాన్య భక్తులకు అసౌకర్యం కలుగుతున్న
నేపథ్యంలో ఈ మేరకు సూచన చేశారు. మార్చిలో బాల రాముడిని దర్శించుకోవాలని మంత్రులకు
సూచించారు.

దేశంలోని 2,500 ప్రాంతాల నుంచి
సేకరించిన మట్టిన ఆలయ పునాదిలో వాడామని అలాగే 155 దేశాల నుంచి అందిన పవిత్ర జలాలతో
మూలవిరాట్టుకు అభిషేకం చేసినట్లు తెలిపారు. ప్రాణప్రతిష్ఠ వేళ  మంగళధ్వని కోసం  ఆంధ్రప్రదేశ్‌లోని ఘటంతోపాటు దేశంలోని వివిధ
ప్రాంతాల్లోని ప్రఖ్యాత సంగీత పరికరాలను ఉపయోగించినట్లు వివరించారు.

రానున్న రోజుల్లో పర్యాటకరంగంలో
ఉత్తరప్రదేశ్ అగ్రగామిగా మారుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశోధనా విభాగం
అంచనా వేసింది. అయోధ్యను ఈ ఏడాది సందర్శించే యాత్రికుల ఖర్చు రూ. 4 లక్షల కోట్ల
మార్క్ దాటుతుందని లెక్కలు వేసింది.

Tags: Massive crowd in AyodhyaSecurity was beefed up near the Temple premises
ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.