Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home వాతావరణం, పర్యావరణం

పొగమంచు గుప్పిట్లో దేశ రాజధాని, 110 విమానాలు, 25 రైళ్ళు ఆలస్యం

param by param
May 12, 2024, 01:47 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Delhi caught in dense fog, 110 flights affected

ఉత్తరభారతదేశం అంతా పొగమంచులో (Dense fog) కూరుకుపోయింది.
దేశ రాజధాని ఢిల్లీలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కన్ను పొడుచుకున్నా కనీసం
50 మీటర్ల దూరమైనా ఏమీ కనిపించని పరిస్థితి. అతి దట్టమైన పొగమంచు కారణంగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాజధానికి 110 విమానాల రాకపోకలపై ఈ పొగమంచు ప్రభావం పడింది. ఇక ఢిల్లీ వైపు పయనించే 25 రైళ్ళు ఆలస్యంగా
చేరతాయని ఉత్తర రైల్వే ప్రకటించింది.

పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్,
రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పొగమంచు తీవ్రత అత్యంత అధికంగా ఉంటుందని భారత
వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తరప్రదేశ్‌లో రహదారులు కనిపించక వాహనాలు ఢీకొని  ప్రమాదాలు జరుగుతున్న ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి.
ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌ వే మీద పలు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు
కోల్పోయాడు, 12మందికి గాయాలయ్యాయి. బరేలీ-సుల్తాన్‌పూర్‌ జాతీయ రహదారి మీద వేగంగా
వెడుతున్న ఒక ట్రక్కు పొగమంచు కారణంగా అదుపు తప్పి హైవే చేరువలోని ఒక ఇంట్లోకి
దూసుకునిపోయింది.

ఢిల్లీ రహదారుల మీద ఏమీ కనిపించడం లేదు. పాలం
విమానాశ్రయం చేరువలో విజిబిలిటీ 125 మీటర్లుగా ఉంది. సఫ్దర్‌జంగ్ ప్రాంతంలో 50
మీటర్లు కూడా కనబడడం లేదు. పంజాబ్‌లోని పటియాలా, ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, ప్రయాగరాజ్
నగరాల్లో 25 మీటర్లయినా కనిపించడం లేదు. ఇంక పంజాబ్ రాజధాని అమృత్‌సర్‌లో
విజిబిలిటీ సున్నాకు పడిపోయింది.

ఢిల్లీలో ఇవాళ కనిష్ట ఉష్ణోగ్రత
7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీలు యవది  నగరంలో గాలి నాణ్యత కూడా బాగా తగ్గిపోయింది.
కొన్ని వారాలు గాలి నాణ్యత మెరుగుపడిన రోజులైనా గడవలేదు, మళ్ళీ పడిపోయింది. సగటు
గాలి నాణ్యత 381కి పడిపోయింది. వాయు నాణ్యత సూచీలో ఆ స్థాయిని ‘అత్యంత కనిష్ట’
స్థాయిగా పరిగణిస్తారు. వచ్చే వారం రోజుల్లో పరిస్థితి మరింత దిగజారుతుందని
వాతావరణ శాఖ హెచ్చరించింది.

ShareTweetSendShare

Related News

రెండు తెలుగు రాష్ట్రాలకు వాన గండం
general

రెండు తెలుగు రాష్ట్రాలకు వాన గండం

విజయవాడలో వర్ష బీభత్సం
general

విజయవాడలో వర్ష బీభత్సం

ఉత్తరాంధ్రకు భారీ వర్షాలు
general

ఉత్తరాంధ్రకు భారీ వర్షాలు

ఢిల్లీని ముంచెత్తిన వాన : వందలాది విమానాలు ఆలస్యం
general

ఢిల్లీని ముంచెత్తిన వాన : వందలాది విమానాలు ఆలస్యం

అఫ్గానిస్థాన్‌లో భూకంపం : ఢిల్లీలో ప్రకంపనలు
general

అఫ్గానిస్థాన్‌లో భూకంపం : ఢిల్లీలో ప్రకంపనలు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.