Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

MICHAUNG: మిగ్‌జాం ప్రభావం… నేడు కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

param by param
May 12, 2024, 01:08 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Rain Alert :
మిగ్‌జాం తుపాను క్రమంగా
బలహీనపడుతోంది. ప్రస్తుతం వాయుగుండంగా బలహీనపడగా, మధ్యాహ్నానికి అల్పపీడనంగా మారే
అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో దక్షిణ, ఉత్తర కోస్తా
ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు
45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.  

తుపాను
ప్రభావిత ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు నేడు కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. పలు జిల్లాల కలెక్టర్లు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దక్షిణ మధ్య రైల్వే కూడా పలు సర్వీసులను రద్దు చేసింది. 

భారీ
వర్షాల నేపథ్యంలో వర్షం కారణంగా విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేశారు. భక్తుల
భద్రతా కారణాల రిత్యా ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలు నిలిపివేశారు. వర్షాలు తగ్గే
వరకు ఘాట్ రోడ్డు మూసి ఉంచాలని నిర్ణయించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు
కనకదుర్గనగర్ మార్గం ద్వారా రావాలని ఆలయ అధికారులు తెలిపారు.

మిగ్‌జాం
దాటికి రెండురోజులుగా ఆంధ్రప్రదేశ్ విలవిలలాడింది. భారీ వర్షాలకు తోడు
ఈదురుగాలులతో  జనాలు తీవ్ర యాతన
అనుభవించారు. గాలులకు విద్యుత్ తీగలు తెగిపడటంతో సరఫరా నిలిచిపోయింది. మరో వైపు
లోతట్టు ప్రాంతాలు, రహదారులపై నీళ్లు నిలవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

 
కోనసీమ
జిల్లాలో పదివేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.

ఎన్టీఆర్
జిల్లా దాములూరు కూడలి వద్ద వైరా, కట్టలేరు వాగులు పొంగుతున్నాయి. వీరులపాడు –నందిగామ
మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తిరువూరు నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. గంపలగూడెం-విజయవాడ
మార్గంలోనూ రాకపోకలు నిలిచిపోయాయి.
అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం
పరదానిపుట్టు వంతెనపై నుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో సుమారు 50 గ్రామాలకు
రాకపోకలు నిలిచిపోయాయి. దేవీపట్నం పరిధిలో కొండవాగు ప్రమాదకరస్థాయిలో
ప్రవహిస్తోంది.

ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.