Saturday, May 17, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

గిరిజనుల కోసం పీవీటీజీ పథకం ప్రారంభం, బిర్సాముండాకు ప్రధాని నివాళులు

param by param
May 11, 2024, 07:45 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

PM launches PM PVTG development mission

గిరిజనుల సంక్షేమం
లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ పీఎం పీవీటీజీ అభివృద్ధి మిషన్‌ పథకాన్ని
ప్రారంభించారు. ప్రముఖ గిరిజన స్వాతంత్ర్య పోరాటయోధుడు బిర్సాముండా జయంతి
సందర్భంగా జార్ఖండ్‌లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి 24వేల కోట్ల విలువైన ఈ పథకాన్ని
ఖుంటీ జిల్లాలో ప్రారంభించారు.

బిర్సాముండా జయంతిని
కేంద్రప్రభుత్వం జనజాతీయ గౌరవదినంగా 2021లో ప్రకటించింది. అప్పటినుంచీ ఆరోజు జాతీయ
ఉత్సవం జరుపుతున్నారు. ఆ క్రమంలో భాగంగానే మోదీ ఇవాళ జార్ఖండ్‌లో పర్యటించారు.
ప్రధానమంత్రి అత్యంత బలహీన గిరిజన బృందాల అభివృద్ధి (పీఎం పీవీటీజీ) పథకాన్ని
ఆవిష్కరించారు. ఈ పథకం కింద 18 రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల్లో 220 జిల్లాల్లో
22,544 గ్రామాల్లో నివసిస్తున్న సుమారు 28 లక్షల మంది గిరిజనులకు 75 పీవీటీజీల
ద్వారా లబ్ధి చేకూరుతుంది.

ఈ పథకంతో పాటు
ప్రధాని మోదీ ‘వికసిత భారత సంకల్పయాత్ర’ అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు.
కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ
సంతృప్త స్థాయిలో అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. కేంద్ర పథకాల లబ్ధిదారులు
అందరికీ ఆయా పథకాల గురించి వివరించి అవగాహన కల్పించడం ఈ యాత్ర లక్ష్యం అని మోదీ
వెల్లడించారు.   

ఈ సందర్భంగా
మోదీ జార్ఖండ్‌లో 7200 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
చేసారు, జాతికి అంకితం చేసారు. అలాగే, పీఎం కిసాన్ పథకం 15 దఫా నిధులు 18వేల
కోట్లు విడుదల చేసారు. రైతులకు యేటా మూడు విడతల్లో ఆరువేల రూపాయలు అందించే ఈ పథకం
కింద ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 11కోట్ల మందికి పైగా రైతులకు 2.61 లక్షల కోట్ల
నిధులు ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతిలో అందించారు.

మోదీ ఈ ఉదయం జార్ఖండ్‌ రాంచీలో బిర్సాముండా స్మారక ఉద్యానవనాన్ని, మ్యూజియంను
సందర్శించి ఆ స్వాతంత్ర్యసమర వీరుడికి నివాళులర్పించారు. ఆ తర్వాత బిర్సాముండా
జన్మించిన ఉలిహటు గ్రామాన్ని సందర్శించారు. బిర్సాముండా గ్రామాన్ని దర్శించిన
మొట్టమొదటి ప్రధానమంత్రి మోదీయే. ఆ పర్యటనలో ప్రధానితో పాటు జార్ఖండ్ సీఎం హేమంత్
సోరెన్, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా, జార్ఖండ్ గవర్నర్ సీపీ
రాధాకృష్ణన్ పాల్గొన్నారు.

ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.