Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home general

కశ్మీరేతర ప్రజల హక్కులను ఆర్టికల్ 35ఎ నిరాకరించింది: సీజేఐ

param by param
May 11, 2024, 04:52 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

రాజ్యాంగంలోని35ఎ అధికరణం కశ్మీరేతరులకు
కొన్ని కీలకమైన హక్కులను నిరాకరించిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ డి.వై చంద్రచూడ్ అన్నారు. అవకాశాల్లో
సమానత్వం, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలు, భూమిని కొనుగోలు చేసే అవకాశం…
ఈ మూడు హక్కులనూ 35ఎ అధికరణం కశ్మీరీయేతర ప్రజల నుంచి లాగేసుకుందని చంద్రచూడ్
అన్నారు. జమ్మూకశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు సమకూర్చడం కోసం మిగిలిన వారిని
రాష్ట్రంలోకే రానీయలేదన్నారు. జమ్మూకశ్మీర్ రాజ్యాంగం కంటె భారత రాజ్యాంగమే
సమున్నతమైనదన్న కేంద్ర ప్రభుత్వవాదనను ఆయన అంగీకరించారు.

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని
అందించే 370వ అధికరణం రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల విచారణ 11వ రోజుకు
చేరుకుంది. ఆ విచారణలో భాగంగా జస్టిస్ చంద్రచూడ్ ఈ పరిశీలనలు చేసారు.

370వ అధికరణంతో పాటు రద్దు చేసిన 35ఎ అధికరణం
గతంలో రాష్ట్రంలోని శాశ్వత నివాసులు ఎవరో నిర్వచించింది. వారికి ప్రభుత్వ ఉపాధి,
స్థిరాస్తులు, కశ్మీర్‌లో స్థిరనివాసం వంటి ప్రత్యేక హక్కులు కల్పించిది.

అధికరణం 16(1) ప్రభుత్వ ఉద్యోగాలకు
భారతీయులందరూ అర్హులే అని చెబుతుంది. జమ్మూకశ్మీర్‌లో  దాని అమలును మాత్రం తొలగించేసారు. పైగా దాన్ని
సవాల్ చేయడానికి అవకాశం లేకుండా 35ఎ అధికరణంలో రక్షణ కల్పించారు అని సీజేఐ
చెప్పుకొచ్చారు.

అలాగే భారతీయులు ఎవరైనా దేశంలో
ఎక్కడైనా స్థిరపడి, జీవించవచ్చునని అధికరణం 19 తెలియజేస్తుంది. దాన్ని కూడా
అధికరణం 35ఎ తొలగించింది. అలా… భారతీయ పౌరులకు ముఖ్యమైన మూడు హక్కులను 35ఎ
అధికరణం లేకుండా చేసిందని చంద్రచూడ్ అన్నారు.

జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని
రద్దు చేయడానికి కారణం అందరికీ సమానావకాశాలు కలిగించాలనుకోవడమే అని
కేంద్రప్రభుత్వం వాదించింది. ఇప్పుడు జమ్మూకశ్మీర్ ప్రజలు మిగతా భారతీయులు
అందరితోనూ సమానమేనని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. గతంలో జమ్మూకశ్మీర్‌లో
అమలు కాని సంక్షేమ చట్టాలన్నీ ఇకపై ఆ రాష్ట్రంలోనూ ప్రజలకు అందుబాటులోకి వస్తాయని
తుషార్ మెహతా వాదించారు.

కేంద్రప్రభుత్వం తరఫున వాదించిన సొలిసిటర్
జనరల్ తుషార్ మెహతా వాదనతో ఏకీభవిస్తూ జస్టిస్ చంద్రచూడ్ ‘‘అందువల్లే జమ్మూకశ్మీర్‌లో
సెక్యులరిజం, సోషలిజం అమలు అవలేదు’’ అని ముక్తాయించారు.

ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.