Sunday, May 18, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home క్రైమ్ న్యూస్

గుడి మీది బంగారు కలశాన్ని కోతులు పడేసాయట

param by param
May 11, 2024, 04:50 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

పుష్కర కాలంగా గుడి గోపుర శిఖరం మీదున్న
బంగారు కలశం మాయమైంది. దాన్ని కోతులు పడేసి ఉంటాయని, ఎవరో ఎత్తుకుని పోయి ఉంటారనీ
కథలు వినిపిస్తున్నాయి. ఇంతకీ అసలు కథ ఏమిటోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 కృష్ణా జిల్లా గుడివాడ మండలం సిద్ధాంతం
గ్రామంలో ఒక శివాలయం ఉంది. ఆ ఆలయంలో బాలాత్రిపురసుందరీ అమ్మవారి మందిరం ఉంది. ఆ
మందిర గోపురం పైన రెండు శిఖరాలు ఉన్నాయి. పన్నెండేళ్ళ క్రితం ఆలయ ధర్మకర్తలు ఆ
రెండు శిఖరాల మీదా రెండు బంగారు కలశాలు ఏర్పాటు చేసారు. ఆ కలశాలు ఒక్కొక్కటీ
సుమారు కేజీ బరువుంటాయని అంచనా.

 గత శనివారం నాడు, అంటే రెండు రోజుల
క్రితం ఆలయ ఉద్యోగి గోపుర శిఖరం మీద ఒక బంగారు కలశం లేదని గుర్తించారు. వెంటనే ఆ
విషయాన్ని ధర్మకర్తలకు తెలియజేసారు. వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు ఆలయానికి వచ్చి పరిసరాలు అన్నింటినీ పరిశీలించారు.

 ఇక్కడివరకూ కథ మామూలుగానే ఉంది. ఆ తర్వాత
వినవచ్చిన విషయాలే విచిత్రంగా ఉన్నాయి. అమ్మవారి గుడి దగ్గర ఓ మర్రిచెట్టు ఉంది.
అది గుడి పైవరకూ విస్తరించి ఉంది. కొద్దిరోజులుగా ఈదురుగాలులకు ఆ మర్రిచెట్టు కొమ్మలు
ఆ కలశాలకు తగులుతున్నాయట.

 కథలో అసలైన మలుపు ఇక్కడే ఉంది. బలమైన
గాలులకు కలశం విరిగిపోయి ఉండవచ్చనీ, దాన్ని కోతులు కింద పడేసి ఉంటాయనీ అప్పుడు ఆ
కలశాన్ని ఎవరైనా ఎత్తుకునిపోయి ఉంటారనీ ఆలయ అధికారులు చెబుతున్నారు.

 ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కలశాన్ని ఎవరైనా ఉద్దేశపూర్వకంగా దొంగతనం చేసారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
కలశం మాయమవడం ఇంటిదొంగల పనే అయి ఉండొచ్చన్న వ్యాఖ్యలూ వినవస్తున్నాయి. కోతులే
కలశాన్ని పడేసి ఉంటాయన్న వాదన వింటుంటే ఆ అనుమానాలే నిజమై ఉండవచ్చు అనిపిస్తోంది.

మొత్తం మీద దేవాలయంలో దొంగతనం జరిగితే
దాన్ని మసిపూసి మారేడుకాయ చేయడానికి ప్రయత్నిస్తున్నారా అన్న భావన కలుగుతోంది.

ShareTweetSendShare

Related News

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు
general

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
general

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
general

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం
general

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.